కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. తీవ్ర కరువు, అప్పుల బాధతో వందలాది మంది అన్నదాతలు నిలువునా ఉసురు తీసుకొంటున్నారు.
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతున్నది. ఈ వ్యాధితో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ (60) మంకీ ఫీవర్తో 20 రోజులపాటు పోరాడి, ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది.
Monkey Fever: మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర కన్నడలోని శివమొగ్గ జిల్లాలో ఆ వ్యక్తి మరణించారు.
Raja Venkatappa Naik | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సురపుర (Shorapur constituency) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే (Congress MLA) రాజా వెంకటప్ప నాయక్ (67) మృతి చెందారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆలయాలపై పది శాతం పన్ను విధించేలా రూపొందించిన బిల్లు శుక్రవారం శాసనమండలిలో వీగిపోయింది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకున్నది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో పది శాత�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.
CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట�
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు.