కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Extreme Heat Alert | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. తాజాగా భారత వాతావరశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎ�
కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానిక�
Tejaswini Gowda | కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు తేజస్విని గౌడ (Tejaswini Gowda) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
తెలంగాణ నుంచి ప్రీమియం లిక్కర్ కర్ణాటకలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు కోరారు. గురువారం జరిగిన ఇంటర్ స్టేట్ జూమ్ మీటింగ్లో కీలక నిర�
ANI reporter | కర్ణాటకకు చెందిన ANI రిపోర్టర్.. పీటీఐ (Press Trust of India) మహిళా జర్నలిస్టును చెంపమీద కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికలలో భాగంగా కర్ణాటకలో కాం�
KSRTC | కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బస్సులో తన వెంట తీసుకెళ్తున్న చిలుకలకు (parrots) కండక్టర్ ఏకంగా రూ.444 టికెట్ కొట్టాడు.
కర్ణాటక కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయితీ కుంపటి రేపింది. కోలార్ నుంచి రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కా పెద్దన్నకు టికెట్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ�
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట�
Suicide | క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగులకు బానిసైన భర్త కోటి రూపాయలు అప్పు చేయడంతో.. అప్పులు ఇచ్చిన వాళ్ల సూటిపోటీ మాటలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి 400కు పైగా సీట్లను కట్టబెడితే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ కర్ణాటక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే ఇటీవల వివ
మైనింగ్ కింగ్గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరారు. బెంగళూరులో సోమవారం మాజీ సీఎం యెడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆయనకు కండువా కప్పి పార్టీలోక�