ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.
కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడ
లోక్సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీచేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆ
కర్ణాటకలో మళ్లీ కలరా కలకలం రేగింది. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు(బీఎంసీఆర్ఐ) చెందిన ఇద్దరు విద్యార్థులకు కలరా పాజిటివ్ తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు.
Chariot collapses | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంగరంగవైభవంగా జాతర కొనసాగుతున్నది. ఎత్తయిన రథాల ఊరేగింపు ఈ జాతర ప్రత్యేకత కాబట్టి భారీ రథాల ఊరేగింపు మొదలైంద�
Bull attack | కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్ స్కూటీపై ఓ వ
HD Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కంటే ఆయన భార్య అనితనే ధనవంతురాలు. మాండ్య ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వ�
కాంగ్రెస్ సర్కార్పై డ్రైవర్లు కన్నెర్ర చేస్తున్నారు. ఉపాధిని సృష్టించాల్సింది పోయి ఉన్న ఉపాధిని నాశనం చేసి.. జీవితాలను ఆగం చేస్తున్నదని మండిపడుతున్నారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లా లచ్యన గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాత్విక్ సతీశ్ ముజగోడ్(2)ని రెస్క్యూ సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి రక్షించారు. అతడిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. బాలుడి ఒంట�
కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ‘ప్