ప్రధాని మోదీ (PM Modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపూతామంటూ బెదిరించిన (Death Threats) వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు.
మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్కు తరలించారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఒకప్పుడు ఎన్నో చెరువుల నుంచి నీళ్లు అందేవి. నగరం సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ వచ్చాయి.
Rameshwaram Cafe Blast | కర్ణాటక బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో పోలీసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం కేసును దర్యాప్తు �
Rameshwaram cafe blast | రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ జరిగిన సమయంలో అమ్మ ఫోన్ కాల్ చేయడంతో తాను ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డానని ఓ యువకుడు తెలిపాడు. లేదంటే తాను కూడా పేలుడు ధాటికి గాయపడే వాడినని �
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లోక్సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన నివేదిక సీఎం సిద్ధరామయ్య చేతికి అందింది. సర్వే రిపోర్ట్ను ఓబీసీ కమిషన్ చైర్మన్ జైప్రకాశ్ హెగ్డే గురువారం సీఎంకు సమర్పించారు. సర్వే నివేదికలోని అంశాలు ఇంకా బహ�
పాకిస్థాన్ బీజేపీకే శత్రు దేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతి
కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. తుమకూరు జిల్లా పావగడ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 22న నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించాయి. దీంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆ�
Loksabha Elections | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం