ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశ�
వివాహ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించటం.. ఓ నవ వరుడ్ని ఇబ్బందుల్లో పడేసింది. ఎన్నికల కోడ్ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. కర్ణాటకలో �
KTR | ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను గుప్పిస్తారు. వీటిని నమ్మిన ఓటర్లు అధికారాన్ని కట్టబెడతారు. అయితే, ఇచ్చిన హామీల అమలులో చివరకు చేతులెత్తేస్తారు.
Lok Sabha Elections | లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొ�
Loksabha Polls: దక్షిణాదిలో హీట్వేవ్ నడుస్తోంది. ఆ ఎండల్లోనూ ఓటర్లు పోటెత్తుతున్నారు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో హీట్వేవ్ వల్ల నలుగురు మృతిచెందార
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
Rahul Dravid: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్ర�