Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరి�
కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్లో ఎంసీఏ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు ముస్లింలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు.
కర్ణాటకలోని మండ్య నుంచి లోక్సభ బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఉప ఎన్నికలో తప్ప 13 సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రె�
Kumaraswamy | భారతీయ జనతా పార్టీలో జనతాదళ్ సెక్యులర్ (JDU) విలీనంపై వాస్తున్న వార్తలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. అంతా సవ్యంగా సాగితే బీజేపీలో జేడీయూ విలీనమయ్యే ప్రశ్నే ఉత్పన్నం క
Harshika Poonacha | కన్నడలో మాట్లాడినందుకు తనపై, కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి హర్షికా పూనాచా ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని కర�
కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
కర్ణాటక లోక్సభ బరిలో ముగ్గురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు. ఎన్టీయే కూటమి అభ్యర్థులుగా మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్శెట్టర్, హెచ్డీ కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. హవేరి నుంచి �
‘భారత్ మాతా కీ జై’ అనే నినాదం చేయడం కోసం అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరడంపై విమర్శలు వచ్చాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం.