Woman Attack | ఓ కోడలు క్రూర మృగంలా ప్రవర్తించింది. వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీన చోటు చేసుకోగ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బార్గా ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ
గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీల నీటిని ఆల్మట్టి నుంచి తరలించే ప్రతిపాదనలను ఒప్పుకోబోమని రాష్ట్రసర్కారు స్పష్టం చేసింది.
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశ
: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పూర్తిగా ఎండాకాలం రాకముందే ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నది.
కాంగ్రెస్పాలిత కర్ణాటకలో తాగునీటి కటకట మొదలైంది. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని ఏడు వేలకు పైగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది.
ప్రధాని మోదీ (PM Modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపూతామంటూ బెదిరించిన (Death Threats) వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు.
మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్కు తరలించారు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.