నిరసన పేరుతో రోడ్లను దిగ్బంధం చేసి, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న 2022నాటి కేసులో సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను హైక
Ranji Trophy 2024: వారం రోజుల క్రితం అగర్వాల్.. త్రిపురతో మ్యాచ్ ముగించుకుని విమానంలో సూరత్ వస్తుండగా కలుషిత నీరు తాగడంతో నోరు, గొంతులో మంట కారణంగా హుటాహుటిన ఆస్పత్రికి చేరిన విషయం విదితమే.
Karnataka | కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధు�
కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తున్నది. ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Monkey Fever | కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరార�
Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదన్న కారణంతో తల్లిని కన్న కొడుకే దారుణంగా హత్య చేశాడు (teen kills mother).
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు! రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.
Crime news | భర్త అనుమానం భార్యను ఇంట్లోని ఓ గదిలో బందీని చేసింది. గత 12 ఏళ్లుగా ఆమెను మానసిక క్షోభకు గురిచేసింది. భర్త అరాచక ప్రవర్తన ఆమెను తీవ్రంగా విసిగించింది. బాగా కుంగదీసింది. చివరకు నాకు భర్త వద్దేవద్దు, పుట�
Elephant | కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్ ( Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పేద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది.
కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో దక్షిణ రాష్ర్టాలపై కేంద్రం పూర్తి వివక్ష చూపిందని మండిపడిన ఆయన ఇలాంటి
Separate Country For South | దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని (Separate Country For South) కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (Congress MP DK Suresh) గురువారం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తోంద�
గిరిజనులు నగరీకరణకే కాదు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దూరంగా ఉంటారు. చట్టాల పట్ల అవగాహన కూడా తక్కువే. ఫలితంగా అనేక రకాల మోసాలకు గురవుతారు. ఎంతో పీడనకు లోనవుతారు. మారుమూల గిరిజనులు తమ రోజువారీ జీవితంలో కనీసం �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అత్యధిక సీట్లలో గెలిపించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు గ్యారెంటీలను నిలిపేస్తామని ప్రజలను అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్సీ బాలకృష్ణ బహి�