CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట�
Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్కు 58 ఎకరాల భూమి కేటాయించినా టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ విమర్శించారు.
Karnataka Junior Doctors | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జూనియర్ డాక్టర్లు (Karnataka Junior Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ రికార్డ్ చేశారు. ఇవి వైరల్ కావడంతో వారిపై చర్యలు చేపట్టారు. 38 మంది జూనియర్ డాక్టర్ల హౌస్మెన్షిప్
నేటి వివాహ వ్యవస్థలో విస్తృతంగా నడుస్తున్న ట్రెండ్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్. ఇది రానురాను కొత్త పుంతలు తొక్కుతున్నది. చిత్ర విచిత్రాలుగా ఫొటోషూట్స్ తీస్తున్నారు.
KS Eshwarappa | బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు మాజీ మంత్రికి నోటీసులు అందజేశారు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు దావణగెరె ఎక్స్టెన్షన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైం�
Pre-Wedding Shoot In Operation Theatre | ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ఒక డాక్టర్ తనకు కాబోయే భార్యతో కలిసి మాక్ ఆపరేషన్ చేస్తున్నట్లు నటించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా�
Karnataka | కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డితో పాటు పలువురిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు నిర్వహ�
Woman Abruptly Opened Cab Door | రద్దీ రోడ్డులో ఆగిన క్యాబ్ డోర్ను ఒక మహిళ అకస్మాత్తుగా తెరిచింది. ఆ కారు నుంచి ఆమె దిగింది. ఇంతలో ఒక ఆటో ఆ క్యాబ్ డోర్ను ఢీకొట్టింది. దీంతో కారు డోర్ డ్యామేజ్ అయ్యింది. అయితే ఆ మహిళ తనకేమీ
కర్ణాటకలో ప్రభుత్వాలు మారినా అవినీతి, కమీషన్ల పర్వానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ‘40% కమీషన్ రాజ్'గా మునుపటి బీజేపీ సర్కారుపై ముద్రపడిన విషయం తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�