దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోలార్ జిల్లా యలువహళ్ళి లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో దళిత విద్యార్థులతో స్కూలు అధికారులు బలవంతంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించారు
Karnataka | దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక�
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్ట్కు స్వల్ప వరద కొనసాగుతున్నది. 231 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 439 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమో దైంది. కుడి కాల్వకు 351క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 88 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్న�
అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండలం, భీంపురం గ్రామ జట్టు విజేతగా నిలిచింది. మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని వరాహాంజనేయస్వామి బ్రహ్మోత్స వాలను పురస్కరించుకొని రెండు రోజులు�
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వెల్లడించి�
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ విందు రాజకీయం.. బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం బెళగావిలో ఏర్పాటుచేసిన విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్