Karnataka : కర్నాటకలోని 40 ప్రదేశాల్లో అవినీతి కేసులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారుల నివాసాలపై లోకాయుక్త బుధవారం దాడులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయని సమాచారం.
తుంకూరు, మాండ్య, చికమగళూర్, హసన్, కొప్పల్, చామరాజనగర్, మైసూర్, బళ్లారి, విజయనగర్, మంగళూర్ జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక లోకాయుక్త దాడులకు సంబంధించి మరింత సమాచారం వెలుగుచూడాల్సి ఉంది.
Read More :