రోడ్ల పక్కన తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూ.
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని 21 మహిళా సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా వీవోఏ మమత కాజేసిందని ఆయా సంఘాల మహిళలు గ్రామ సర్పంచ్ కోటేష్గౌడ్ దృష్టికి తీసుకుపోయారు. స్పంద�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట అనగానే ప్రభుత్వ పెద్దలకు ఇక్కడ ఉన్న ఇసుక మాత్రమే గుర్తొస్తుంది. గ్రామంలోని పెద్దవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్న అధికారులు తదనంతరం జరిగే నష్టాలపై దృష్టి సారిం�
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచుల ప్రమేయం లేకుండాలనే ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కిట్టు వంటి ప్రభుత్వ పథకాలను ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రెస్ ప
గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నార�
విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు �
‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై సర్వే చేయనున్నట్టు సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిప
ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్�
Bengaluru cash van loot | కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా పేర్కొన్నారు. బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. డబ్బుతో సహా సిబ్బందిని తమ కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిబ్బ�
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం పాలకుల బాధ్యత. రాజ్యాంగానికి లోబడి పాలన సాగించడం విద్యుక్త ధర్మం. కానీ పాలకులంటే ప్రజల భుజాలపై ఊరేగే పెత్తందారుల్లా, ప్రజలను బానిసలుగా చూసే మనస్తత్వంతో కొంద
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.