ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం పాలకుల బాధ్యత. రాజ్యాంగానికి లోబడి పాలన సాగించడం విద్యుక్త ధర్మం. కానీ పాలకులంటే ప్రజల భుజాలపై ఊరేగే పెత్తందారుల్లా, ప్రజలను బానిసలుగా చూసే మనస్తత్వంతో కొంద
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు.
ఖమ్మం పెద్దాసుపత్రిలో కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం, దీంతో వారు నెలల తరబడి విసిగి వేసారి సమ్మెకు దిగడం, ఆ తరువాత అధికారులు చర్చించి వేతనాలు ఇప్పిస్తామని హా�
రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�
సీనియర్ ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి వారి అసలు ఖాతాల్లో ఉన్న ఫ్రెండ్స్కు రిక్వెస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న 19 ఏండ్ల యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట�
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.
ప్రజాపాలన విజయోత్సవ సభ కోసం ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జన సమీకరణ చేయిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాల్లో భాగంగా ఇందిర మహిళా శక్తి పేరిట నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ�
బాసు చెప్పేదెప్పుడు..మోక్షం కలిగేదెప్పుడు..అన్నట్లు తయారైంది హెచ్ఎండీఏలో ఫైళ్ల కథ. ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప..నెలలు గడిచినా..దస్ర్తాలు కదలడం లేదు. రాజు తలుచుకుంటే రాజ భోగాలకు ఢోకా ఉండదనే మాటను హెచ్ఎం
ఫార్మాసిటీ వద్దే వద్దని, జీవనాధారంగా సాగుచేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు స్పష్టంచేశారు. మంగళవారం న్యాల�
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు.
వేర్వేరు జిల్లాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ప్రభుత్వ అధికారులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.