‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ అధికారుల పనితీరుపై సర్వే చేయనున్నట్టు సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిప
ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్�
Bengaluru cash van loot | కొందరు వ్యక్తులు ప్రభుత్వ అధికారులుగా పేర్కొన్నారు. బ్యాంకు నుంచి డబ్బు తరలిస్తున్న వ్యాన్ను అడ్డుకున్నారు. డబ్బుతో సహా సిబ్బందిని తమ కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సిబ్బ�
ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం పాలకుల బాధ్యత. రాజ్యాంగానికి లోబడి పాలన సాగించడం విద్యుక్త ధర్మం. కానీ పాలకులంటే ప్రజల భుజాలపై ఊరేగే పెత్తందారుల్లా, ప్రజలను బానిసలుగా చూసే మనస్తత్వంతో కొంద
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు.
ఖమ్మం పెద్దాసుపత్రిలో కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం, దీంతో వారు నెలల తరబడి విసిగి వేసారి సమ్మెకు దిగడం, ఆ తరువాత అధికారులు చర్చించి వేతనాలు ఇప్పిస్తామని హా�
రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�
సీనియర్ ప్రభుత్వ అధికారుల పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి వారి అసలు ఖాతాల్లో ఉన్న ఫ్రెండ్స్కు రిక్వెస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న 19 ఏండ్ల యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట�
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.