ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అలవాటు పడి.. సామాన్యుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా లంచాల రూపంలో డబ్బులు దండుకుంటున్న జలగల భరతం పడుతున్నది రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ.
పెండింగ్లో ఉన్న సరెండర్లు, టీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీజీపీ రవిగుప్తాకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వై గోపీరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగ
ప్రభుత్వ పాలన పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని సమాచార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో బదిలీల్లో భాగంగా జిల్లాలో గురువారం బాధ్యతలు స్వీ�
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసె�
పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికా�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిం
Supreme Court | కోర్టుల్లో విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఏకపక్షంగా పిలిపించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అధికారులను ఏకపక్షంగా ఆద�
ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ.. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దూదిపాల రేఖ�
Minister Jupalli Krishna Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) అన్నారు.
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం