ప్రజాపాలన విజయోత్సవ సభ కోసం ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జన సమీకరణ చేయిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాల్లో భాగంగా ఇందిర మహిళా శక్తి పేరిట నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ�
బాసు చెప్పేదెప్పుడు..మోక్షం కలిగేదెప్పుడు..అన్నట్లు తయారైంది హెచ్ఎండీఏలో ఫైళ్ల కథ. ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప..నెలలు గడిచినా..దస్ర్తాలు కదలడం లేదు. రాజు తలుచుకుంటే రాజ భోగాలకు ఢోకా ఉండదనే మాటను హెచ్ఎం
ఫార్మాసిటీ వద్దే వద్దని, జీవనాధారంగా సాగుచేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు స్పష్టంచేశారు. మంగళవారం న్యాల�
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు.
వేర్వేరు జిల్లాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ప్రభుత్వ అధికారులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అలవాటు పడి.. సామాన్యుల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా లంచాల రూపంలో డబ్బులు దండుకుంటున్న జలగల భరతం పడుతున్నది రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ.
పెండింగ్లో ఉన్న సరెండర్లు, టీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీజీపీ రవిగుప్తాకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు వై గోపీరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగ
ప్రభుత్వ పాలన పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని సమాచార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో బదిలీల్లో భాగంగా జిల్లాలో గురువారం బాధ్యతలు స్వీ�
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసె�
పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికా�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిం