మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, చిత్రంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తదితరులు
– మల్కాజిగిరి, ఫిబ్రవరి 8