దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం-2025 సోమవారం ప్రారంభమైంది. కేంద్ర యువజన,క్రీడల మంత్రిత్వశా�
మల్కాజిగిరిలో తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయించాలని అసెంబ్లీలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆదివారం వినతి పత్ర�
ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా త్వరలోనే మల్కాజిగిరి నియోజకవర్గంగా రూపుదిద్దుకోనున్నది. నియోజకవర్గంలో ఓ వైపు రైల్వే గేట్లు.. మరో వైపు ఏవోసీ రహదారులతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు త
ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి బుధవారం మల్కాజిగిరి నియోజ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏఓసీ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చేసిన కృషి ఫలిచింది.