మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ మను చౌదరిని బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్త్రృతంగా చర్చించా�
తెలంగాణ అస్తిత్వ శిఖరం, స్వరాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గ్రేటర్ వ్యాప్తంగా పండుగలా నిర్వహించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మలాజిగిరి ఎమ్మెల్యే, మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 7 (టంటం నర్సింహ ప్రాంతం)లో నిర్వ�
నిరుపేదలు, మధ్యతరగతి కార్మికుల కష్టార్జితంతో కార్పొరేట్ కంపెనీలు చెలగాటమాడటం సరికాదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం హెచ్బీఎల్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమార�
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ డైలాగ్-2026 పోటీలకు దుండిగల్ సర్కిల్ పరిధిలోని మర్రిలక్ష్మన్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల(ఎంఎల్ఆర్ఐటీ)కు చెం�
మల్కాజిగిరి ప్రాంతంలో రహదారి సమస్యలకు మోక్షం లభించనున్నది. ఏవోసీ రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి.. అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సమీక్షలు
దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం-2025 సోమవారం ప్రారంభమైంది. కేంద్ర యువజన,క్రీడల మంత్రిత్వశా�