భూ దోపిడీ దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయంతో ప్రజల ఆస్తుల విలువలు తగ్గుతున్నట్లు బాధితులు ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో అమ్ముకుందామనుకుంటే కొనుగోలు దారులు ముందు
యూఎల్సీ, 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. మల్కాజిగిరికి చెందిన యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ �
22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన�
ప్రతిపాదిత క్యూర్ బిల్లులో పొందుపర్చిన పలు నిబంధనలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్కు సమగ్ర వినతిపత్�
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పోరాటంతో గౌతంనగర్ లెవెల్ క్రాసింగ్ వద్ద రూ.42 కోట్లతో ఆర్యూబీ నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మల్కాజిగిరి నుంచి గౌతంనగర్ వైపు వెళ్లేమార్గంలో
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి యాప్రాల్-కౌకూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.71కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధ�
ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ అభ్యర్థులే విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగుదామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన
యూఎల్సీ (అర్బన్ సీలింగ్ ల్యాండ్), ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామ కంఠం భూములకు సర్వే న�