ప్రతిభ ఉండి, స్థోమత లేకుండా చదువుకోలేని విద్యార్థులకు పూణెకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ సైబేజ్ సాఫ్ట్వేర్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఉపకార వేతనాలను అందజేస్తుంది. ఆ సంస్థ నుంచి గుండ్ల
ప్రభుత్వ దవాఖానలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మల్కాజిగిరి నియోజక వర్గంలోని ప్రభుత్వ దవాఖానలలో మౌలిక సదుపాయాలు కల్పించాల
మల్కాజిగిరి ప్రజలకు రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేట్ వద్ద ఆర్యూ�
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలోని పద్మావతి హాల్, అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్లోని కనకరాజు కల్య�
ప్రజల మంచి నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణిలో సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సికింద్రాబాద్ జీఎం వినోద్�
ప్రయాణికుల సౌకర్యం కోసం నేరేడ్మెట్ రైల్వే గేటు వద్ద ఆర్యూబీని నిర్మించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఎర్రమంజిల్లోని చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో నేరేడ్మెట్ వద్ద ఆర్యూబీ
బీసీల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీసీ కులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం�
‘నియోజకవర్గ అభివృద్ధికి పోరాడి నిధులు తీసుకురావాల్సి వస్తున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదు.. ఎమ్మెల్యే ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు.. నియ�
ఓటరు నమోదును సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే గురువారం పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలేసి హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. వినాయకనగర్ డివిజన్ బండ చెరువు సమీపంలో మౌలాలి ప�
Hydraa | కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి హైడ్రామాలు ఆడుతుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గం, మచ్చబొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల డ్రైనేజీ సమస్యను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మచ్చబొల్లారం డివిజ�