ఏ సంస్థలు చేపట్టినా సర్వేలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకే అనుకూలంగా ఉన్నాయని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఓల్డ్ అల్వాల్లోని వీబీఆర్ ఫంక్షన్ హాల్లో యువ సమ్మ�
కంటోన్మెంట్ ప్రజలకు అన్నివిధాలుగా బీఆర్ఎస్ తోడుగా, అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు బాలంరాయి �
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీటి ఎద్దడితో కంటోన్మెంట్లో జనం అవస్థలు పడుతున్నారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గ
కంటోన్మెంట్కు సాయ న్న చేసిన సేవలకు గుర్తుగా ఆయన కుమార్తె నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ సర్కిల
మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�
గత మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్�
బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం నేరేడ్మెట్ డివిజన్ జీకే పంక్షన్హాల్లో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్య�