ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అల్వాల్ సర్కిల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే మర
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసె�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చిందని ప్రజలే ఎద్దేవా చేస్తున్నారని చెప్పారు.
చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుల సన్నాహ
MLA Marri Rajasekhar Reddy | ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) అన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి చికెన్, మటన్ షాప్స్ ఓనర్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహ చికెన్ సంస్థ నూతన బ్రాంచ్ ఏర్పాటు �
చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే మర్రి పరిశీలించ�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు.
అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్లోని వివిధ విభాగాల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహిం
వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ సత్తిరెడ్డి కాలనీ, సత్య రాఘవేంద్రకాలనీ, బీజేఆర్ నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే ప�
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావునే ఓడిస్తారా? మీ అంతు చూస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల భర్తలను, నాయకులను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్�
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే