MLA Marri Rajasekhar Reddy | మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటికను కబ్జా నుండి రక్షించడానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆయనకు హిందూ స్మశాన వాటిక పరిరక్షణ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ హిందూ స్�
బొల్లారం లోని హిందూ శ్మశాన వాటికను చెత్త డంపింగ్ యార్డ్ గా రాంకీ , జీహెచ్ఎంసీ మార్చడాన్ని నిరసిస్తూ.. రెండో రోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు.
వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యూఎస్లోని ఒక్ల హోమా విశ్వవిద్యాలయంతో దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఐఆర్టీ) ఒప్పందం చేసుకుంది.
వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యూఎస్లోని ఒక్ల హోమా విశ్వవిద్యాలయంతో దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఐఆర్టీ) ఒప్పందం చేసుకుంది.
Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఫిబ్రవరి 10 : అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సోమవారం సికింద్రాబాద్లోని జోనల్ కార్యాలయంలో ప్రజావాణిలో జె
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్�
ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డ�
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించా�
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వికాస్ నీతి’ యా�
మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైలు విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యేను మౌలాలికి చెందిన నేతలు �
ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సాగించిన పోరాటాల ఫలితంగానే మెట్రో రైలు ప్రాజెక్టును జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు విస్తరించేందుకు ప్రభ త్వం నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ ఎ
అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ �
ఆర్యూబీల నిర్మాణ పనులను ప్రాంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ అరుణ్ జైన్ను కలిసి ఆర్యూబీల నిర్మాణ పనులను ప్రార�
భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం ప్రభుత్వ వైఫల్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర�