కల్తీ ఆహార ఉత్పత్తులు, పదార్థాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ, నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని గ్రేటర్ పరిధిలో కల్తీ, నకిలీ ఆహార ఉత్పత్తి కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోతు�
PDS rice seize | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ , ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, సందరెల్లి, జిల్లెల్లపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో నాటు సారాయి తయారీ చేస్తూ అమ్మకం చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అడవి శ�
ACB raids | జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్
VEENAVANKA | వీణవంక, ఏప్రిల్ 3 : కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మల్లారెడ్డిపల్లిలోని గుడుంబా స్థావరంపై దాడి చేసి నాటుసారా, బెల్లంపానకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ స�
Locals Loot Laptops | నకిలీ కాల్ సెంటర్పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను ఎత్త
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ �
Postal Officer Kills Self | కోట్లాది రూపాయల అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక పోస్టాఫీసుపై దాడి చేసింది. ఒక రోజు తర్వాత పోస్టల్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహోద్యోగులను నింద�
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పలువురు అధికారుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Prison Radicalisation Case: జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో ఆ తనిఖీలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నా