సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గంలోని పలు పరిశ్రమలపై బుధవారం తెల్ల వారుజాము నుంచే ఐటీ దాడులు జరిగాయి. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎక్సెల్ గ్రూప్ పరిశ్రమలపై ఐటీ అధికారులు బృందాలుగా వ�
NIA | తమిళనాడులోని నేలపట్టయ్కి చెందిన ఓ డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు
Germany government :జర్మనీలో ఇవాళ వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 25 మందిని అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. అతివాదులు, మాజీ సై�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనె.. చివరకు పాల ప్యాకెట్ రేట్లు కూడా పెంచి ప్రజల ఉసురు పోసుకొంటున్నారని మండిపడుతున్నారు
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
ప్రధాని ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలో, అనుమతులో, కొత్త ప్�
NIA | కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
UV Creations | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో
సామాన్యులకు అప్పులు ఇచ్చి వారిని జలగల్లా పీడిస్తున్న చైనా లోన్ యాప్ సంస్ధలపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూర్లోని ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది.
ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ