ఉగ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగప్రవేశం చేసింది. ఎన్ఐఏ బృందాలు ఆదివారం తెల్లవ
ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఈడీ కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. ఈ స్కాంలో అరెస్టయిన మంత్రి పార్ధఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెంద
మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల�
Dawood Ibrahim | అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న
ఆర్థిక సమస్యలు సృష్టిస్తూ పాతనగరంలో అక్రమంగా కొనసాగుతున్న సట్టా కేంద్రంపై శనివారం దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ తెలిపిన వివరాల
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట