సామాన్యులకు అప్పులు ఇచ్చి వారిని జలగల్లా పీడిస్తున్న చైనా లోన్ యాప్ సంస్ధలపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూర్లోని ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది.
ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు చోట్ల సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఉగ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగప్రవేశం చేసింది. ఎన్ఐఏ బృందాలు ఆదివారం తెల్లవ
ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఈడీ కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. ఈ స్కాంలో అరెస్టయిన మంత్రి పార్ధఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెంద