తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. కర్ణాటకలోని ఎగువన ఉన్న తుంగ నది నుంచి టీబీ జలాశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా వస్తున్నది. తుంగ నది నుం చి శుక్రవారం 16 వేల క్యూసెక్కులను దిగువనున్న టీబీ డ్యాంకు విడుదల చేశారు.
కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా ఏనిమిది మంది మృతి చెందారు. 7800 మంది నిరాశ్రయులయ్యారు.
Karnataka: బుర్కా ధరించి బస్సుల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కర్నాటకలో పట్టుకన్నారు. బస్సు స్టాప్లో ఉన్న అతను అనుమానంగా వ్యవహరిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటక సర్క�
Tomato Price | దేశంలో టమాటా ధరల మంట ఇంకా చల్లారడం లేదు. ఖరీదైన వస్తువుల జాబితాలో చేరడంతో వాటి చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. వచ్చే రోజుల్లో ఇవి మరిన్ని పెరుగుతాయేమోనని ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నా
Tomato | బెంగళూరు : దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ. 180 దాకా పలుకుతోంది.
హైదరాబాద్, జులై 5(నమస్తే తెలంగాణ): కర్ణాటక 40 శాతం కమీషన్ తరహాలో మధ్యప్రదేశ్లో అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం 50 శాతం కమీషన్కు తెరలేపింది.
ప్రతి ఆటకు కొన్ని నిబంధనలుంటాయి. వాటిని పాటించేవాళ్లే ఆటలో పాల్గొనాలి. లేకపోతే ఆట రక్తికట్టదు. రూల్స్ పాటించకపోతే తొండాట అంటారు. ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ ప్రవర్తన అచ్చంగా తొండాటే అని చెప్పాలి.
కర్ణాటక చరిత్రలో మొదటి సారిగా విపక్ష నేతలు లేకుండా సోమవారం శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలయ్యాయి. ఆదివారం విపక్ష నేతలు, చీఫ్ విప్ల ఎంపిక జరగాల్సి ఉన్నా ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చటంలో తలమునకలైన క�
కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
విద్యావకాశాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. లక్ష మంది విద్యార్థులకు అత్యధిక కళాశాలలున్న ద్వితీయ రాష్ట్రంగా గుర్తింపు పొందడమే గాకుండా, ఉత్తమ కళాశాలలున్న రాష్ట్రంగా పే�
mass suicide | ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Siddaramaiah | యాసిడ్ దాడి బాధితురాలికి (Acid Attack Survivor) సీఎంవోలో ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) హామీ ఇచ్చారు.