సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒగ్గి సిద్ధన్న.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు తీసుకువచ్చి ఇంట్లో అక్రమం గా నిల్వ చేశాడు.
Road accident | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది.
అసోంలో (Assam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని (Guwahati) జలక్బారీ (Jalukbari) ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింద�
Bats | దేశం లో అరుదైన గబ్బిలం జాతి వెలుగులోకి వ చ్చింది. మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్ అనే గబ్బిలాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎఫ్ పరిశోధకురాలు డాక్ట ర్ భార్గవి శ్రీనివాసులు,
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా ఇన్చార్జి, �
కర్ణాటకలో ఆరెస్సెస్ కార్యకలాపాల్ని నిషేధిస్తామని ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. ఆరెస్సెస్పై నిషేధం విధించేలా బీజేపీయే తమను రెచ్చగొడుతున్నదని, కాంగ్రెస్ తన అధికార బలాన్ని చూపాల్సి
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్త�
Karnataka Cabinet | కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తోపాటు ఇతర మంత్రులందరికీ శాఖలను కేటాయించారు. మొత్తం 34 మంది మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది.
హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నో యిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
Hijab Ban Lift | కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట�