electricity bills | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు (electricity bills) చెల్లించేం�
కర్ణాటక (Karnataka) ముఖ్యంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) సీఎం పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివ
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
Karnataka CM post | కర్ణాటకలో సీఎం పదవి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి తనకే అంటే తనకే అని పట్టుబడుతుండటంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్ట�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడి ఎంపికను పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ శాసన సభా పక్షం(సీఎల్పీ) ఆదివారం ఏక వాక్య తీర్మానం చేసింది. ‘
Karnataka | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే �
మొబైల్ పోగొట్టుకున్నారా? ఎక్కడుందో ట్రాక్ చేయాలా? డాటా ఇతరులు చూడకుండా బ్లాక్ చేయాలా? దీనికి సంబంధించి ట్రాకింగ్ విధానాన్ని దేశంలో ఈ వారంలో ప్రవేశపెట్టనున్నట్టు ఒక ఉన్నత అధికారి తెలిపారు.
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
‘ది కేరళ స్టోరీ’ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో విఫలమైందని, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నా�
తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అది ఎంతలా ఉందంటే, ఏకంగా 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓ�
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువ�