రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడి ఎంపికను పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ శాసన సభా పక్షం(సీఎల్పీ) ఆదివారం ఏక వాక్య తీర్మానం చేసింది. ‘
Karnataka | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు చెరో రెండున్నరేండ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెచ్చారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు సిద్ధరామయ్య అంగీకరించినా డీకే �
మొబైల్ పోగొట్టుకున్నారా? ఎక్కడుందో ట్రాక్ చేయాలా? డాటా ఇతరులు చూడకుండా బ్లాక్ చేయాలా? దీనికి సంబంధించి ట్రాకింగ్ విధానాన్ని దేశంలో ఈ వారంలో ప్రవేశపెట్టనున్నట్టు ఒక ఉన్నత అధికారి తెలిపారు.
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
‘ది కేరళ స్టోరీ’ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో విఫలమైందని, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నా�
తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అది ఎంతలా ఉందంటే, ఏకంగా 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓ�
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువ�
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగమంటే ఎట్లుంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడం.. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి ఆయన ప్రసంగంలో కనిపించదు. ఆయ�
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వద్రా .. షిమ్లా హనుమాన్ గుడిలో �
Karnataka Assembly Election Results 2023 | దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, గత ఎన్నికల అనుభవాల