రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�
మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కా
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు గోపాలక�
Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నవజాత శిశువు (newborn Baby) మృతదేహాన్ని ఓ వీధి కుక్క (Stray Dog) నోటకరిపించుకుని ఈడ్చుకెళ్లింది.
Karnataka | పశువుల సంత నుంచి కొన్న వాటిని తరలించేందుకు అనుమతి ఉన్న పత్రాలను ఇద్రిస్ పాషా వారికి చూపించాడు. అయినప్పటికీ పునీత్, అతడి అనుచరులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఇద్రిస్�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ఈ నెల 25న రాత్రి 10 గంటల సమయంలో కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు కామాంధులు కిడ్నాప్ చేసి.. నడుస్తున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ�
పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది.
HD Kumaraswamy | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని జనతాదళ్ (ఎస్) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప�
Karnataka election: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక జరగనున్నది. ఒకే రోజు 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.
లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు.