R Dhruvanarayana:కర్నాటక నేత ద్రువనారాయణ మృతిచెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండె నొప్పి వచ్చింది. కారులో హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నివాళి అర�
Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుత
కర్ణాటకలోని (Karnataka) ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ (Wedding) వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం (Haldi ceremony) నిర్వహించారు. అందులో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా హుబ్లీకి చెందిన శివశంకర్ హంపణ్ణ (Shivshankar Hampanna) అనే కాం�
ఓ పెండ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్లను వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెండ్లిలో అందంగా కనిపించాలన్న ఓ పెండ్లికూతురు తాపత్రయం ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన యువతి పెండ్లి త్వరలో జరగాల్సి ఉంది.
కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె �
40% కమీషన్రాజ్'.. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే పది మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడ అవినీతిరాజ్ ఏ స�
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప (Mandal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మండల్ ( Prashanth Madal) తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త ( Lokayukta)
Viral News | ఎవరికైనా అదృష్టం వరిస్తే వారిని ‘నక్కతోక తొక్కావు’ (stepped on the fox tail) అంటుంటాం. ప్రతి విషయంలోనూ లక్ వాళ్లనే పలకరిస్తుంటే ‘వీడు రోజూ నక్కముఖం చూస్తున్నాడురా..’ అనే సామెతలు చెబుతుంటారు. అయితే ఈ సామెతను సీరియ�
Stab | కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నగరంలోని మురుగేష్పల్యలో ఓ యువతిని యువకుడు కత్తితో దాడి చేసి చంపాడు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా గుర్తించారు.
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్�