Pratap Simha comments | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-కొడగు లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన..
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.
Gandhada Gudi | కన్నడ పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar). 46 సంవత్సరాల వయస్సులో గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో ఆయన మరణించారు. పునీత్ హఠాన్మరణం కేవలం కన్నడ �
Bidar | కర్ణాటకలోని బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
కమీషన్ రాజ్'గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్'గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది
తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిపిన ‘కమల్ ఫైల్స్'పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణలో రూ.150 కోట్ల ‘కమల్ ఫైల్స్' వ్యవహారంలో పట్
karnataka | కర్ణాటకలోని మైసూరులో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. కనకా నగర్లోకి ప్రవేశించిన చిరుత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో
MLA GH Thippareddy | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్షణాల్లోనే కాల�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
Siddaramaiah | కర్ణాటకలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై తుమకూరు డీప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ దాడి చేయడంపై.. ఆ రాష్ట్ర మాజీ