చనిపోయిన భార్యను వాహనంలో తరలించేందుకు ఆర్థిక స్తోమత లేని ఓ వ్యక్తి ఆమె శవాన్ని గోనెసంచిలో మూటకట్టి భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది.
Border dispute | కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న
కర్ణాటకలోని హట్టి ప్రాంతంలో బంగారు గనుల కింద అతి విలువైన ప్లాటినం, కాపర్-పల్లాడియం మిశ్రమ లోహ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్కు చెందిన భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పరిశోధకులు తేల్చారు
Border issue | మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్
ఆ ప్రాంతం మాది అని ఒక రాష్ట్రం.. కాదు మాదేనని ఇంకో రాష్ట్రం.. అక్కడికి వచ్చి తీరుతామని ఒక రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు.. రాకుండా నిషేధిస్తామని ఇంకో రాష్ట్ర సీఎం హెచ్చరికలు.. ఇదీ! కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరుగుతు�
ఓ రౌడీషీటర్కు బీజేపీ కండువా కప్పిన ఘటన మరువకముందే.. మరో రౌడీ షీటర్కు పదవి కట్టబెట్టింది కర్ణాటకలోని బీజేపీ సర్కారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ పురపాలక సంఘ సభ్యుడిగా మంజునాథ్ అనే రౌడీషీటర్ను నామ
leopard | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఓ చిరుత హల్చల్ చేసింది. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే కాంట్రాక్టర్ తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకి కూడా పంపారు.
దేశంలో రైతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పే వార్త ఇది. కర్ణాటకలో ఓ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మంచి ధర వస్తుందన్న ఆశతో 415 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్మితే, అన్ని ఖర్చులూ పోను మిగిలింది �
కర్ణాటకలో రౌడీషీటర్లకు ఆశ్రయ కేంద్రంగా బీజేపీ మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు స్లైంట్ సునీల్ �
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
JDS president | కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కుమారస్వామేనని, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం కాకపోతే
Mosque Like Bus Stop | మైసూరులో మసీదును పోలిన బస్స్టాప్ను నిర్మించడంతో రాజుకున్న వివాదం సమసిపోయింది. స్థానిక ఎంపీ హెచ్చరికతో బస్టాండ్ రూపు మారిపోయింది. మైసూరు-ఊటీ రోడ్డులోని