తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిపిన ‘కమల్ ఫైల్స్'పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణలో రూ.150 కోట్ల ‘కమల్ ఫైల్స్' వ్యవహారంలో పట్
karnataka | కర్ణాటకలోని మైసూరులో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. కనకా నగర్లోకి ప్రవేశించిన చిరుత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో
MLA GH Thippareddy | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్షణాల్లోనే కాల�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
Siddaramaiah | కర్ణాటకలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (PSI) రిక్రూట్మెంట్ స్కామ్ బాధితులపై తుమకూరు డీప్యూటీ ఎస్పీ పీ శ్రీనివాస్ దాడి చేయడంపై.. ఆ రాష్ట్ర మాజీ
బీజేపీ పాలిత కర్ణాటకలో కమీషన్ల దందా పరాకాష్టకు చేరుతున్నది. మంత్రులు, అధికారుల అవినీతి దాహానికి అంతు లేకుండా పోతున్నది. గతంలో బిల్లులు విడుదల చేయించేందుకు మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తు�
Chitradurga | కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగే నాటక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..
ఆపరేషన్ కమల్.. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని, మరీ ముఖ్యంగా శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి బీజేపీ చేపడుతున్న ఆపరేషన్. తొలుత వివిధ పార్టీ
కర్ణాటక బీజేపీ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా ‘పే సీఎవ్ు’ ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సాగుతుండగా సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొందరు పాత్రికేయులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు రాష�
కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తా�
HD Kumaraswamy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ గురించి ప్రధాని నరేంద్రమోదీ, ఈడీలు బదులివ్వాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి