నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడిక�
ర్ణాటకలో ‘హిందీ’ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(
కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
యువత అంతా చదువులు అయిపోగానే ఐటీ కొలువుల కోసం క్యూ కడుతుంది. పెద్ద పెద్ద ప్యాకేజీల కోసం చూస్తుంది. కానీ ఐటీ జాబ్ను కాదని ఓ వ్యక్తి గాడిద పాలు అమ్ముతున్నాడు. గాడిద పాలని చీప్గా తీసేయకండి. ఇప్పటికే
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
బెంగళూరు: తాను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశానని జేడీ(ఎస్) ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే ఖాళీ బ్యాలెట్ పేపర్ను సమర్పించినట్లుగా వచ్చిన ఆ�
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించినట్లు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధ రా�
కర్నాటకలో కాషాయ పార్టీ, కాంగ్రెస్ల మధ్య చడ్డీ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ చడ్డీని దేశ ప్రజలు తొలగించారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కూడా కాంగ్రెస్ చడ్డీని విప్పుతా�
బెంగళూరు : అమ్మాయిది అగ్ర వర్ణం.. అబ్బాయిది తక్కువ కులం. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. అతనితో సంబంధాలు తెంచుకోవాలని సూచించారు. అయినప్పటికీ
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించాలని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థిను
బోర్డును ఏర్పాటు చేసిన దుండగులు బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థాన�
బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య చెడ్డీ వార్ నడుస్తున్నది. బడి పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాష్ట్ర విద్య�
కర్నాటక ఉడిపి జిల్లాలో నూతనంగా నిర్మించిన రోడ్డుకు నాథూరాం గాడ్సే రోడ్డు పేరుతో వెలిసిన సైన్బోర్డు కలకలం రేపింది. మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేయడం గమనించిన గ్ర