దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
JDS president | కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కుమారస్వామేనని, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం కాకపోతే
Mosque Like Bus Stop | మైసూరులో మసీదును పోలిన బస్స్టాప్ను నిర్మించడంతో రాజుకున్న వివాదం సమసిపోయింది. స్థానిక ఎంపీ హెచ్చరికతో బస్టాండ్ రూపు మారిపోయింది. మైసూరు-ఊటీ రోడ్డులోని
ఇటీవల సాయంత్రం వేళ రహస్య కెమెరాను సరి చేసేందుకు అతడు లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని బయట ఉన్న విద్యార్థినులు గమనించారు.
Heartwarming video | ప్రేమకు హద్దులు లేవు.. ఎల్లలు లేవు. ప్రేమించే మనసు ఉండాలి కానీ.. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. పెళ్లికి ముందే కాదు.. పెళ్లి తర్వాత కూడా గాఢంగా ప్రేమించుకోవచ్చు. అలా ఒకరి పట్ల మరొ�
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది.
Dalit Woman : ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్ల�
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
Pratap Simha comments | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూర్-కొడగు లోక్సభ స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన..
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల నెట్వర్క్కు సంబంధించి హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా పది చోట్ల సోదాలు నిర్వహించింది.