ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీలోని ఓ హోటల్ రిసెప్షన్ వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
ముంబై: ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఆ సుందరి ఆదివారం జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్లో విన్నర్గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
బెంగళూరు : కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయ�
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�
అక్రమంగా గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసినా కూడా కొందరు డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి అక్రమంగా పిండాలను చిదిమేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన జరిగింది. ముదలాగీ పట్టణంలోని
Fetuses | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండం (Fetuses) అవశేషాలు కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు.
వందకిలోల కేక్ తెచ్చారు. దానిపై హ్యాపీ బర్త్డే క్రిష్ అని రాయించారు. ఈ బర్త్ డే పార్టీకి 4వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ హంగామా చూసి ఓ సెలెబ్రిటీ బర్త్ డే అనుకుంటే మీరు కేకులో కాలేసినట్లే. ఇది ఓ కుక్�
మాండ్యా: కర్నాటకలోని జనతాదళ్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ ఓ కాలేజీ ప్రిన్సిపాల్పై చేయి చేసుకున్నారు. మాండ్యా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే నల్వాది కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ సమీక్షకు
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�