కేంద్రం 2011లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) వివరాలను బహిర్గతం చేసి, అన్ని రాష్ర్టాలకు అందజేయాలని కర్ణాటక బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ జస్టిస్ హెచ్ కాంతరాజ విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు : ఓ దళిత యువకుడు.. ముస్లిం అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ వారి ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అతను ముస్లిం యువతిని ప్రేమించడమే నేరమైంది. దీంతో ద�
విధులకు హాజరుకాని ఉద్యోగులు హేతుబద్ధీకరణ పేరుతో ఉద్యోగుల తొలగింపుపై నిరసన బెంగళూరు, మే 26: ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో కర్ణాటక సర్కారు సెక్రటేరియట్లో కొంత మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ద�
ఇన్ఫ్లో 16,332 క్యూసెక్కులు అవుట్ఫ్లో 357 క్యూసెక్కులు అయిజ, మే 25: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవ
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పాఠ్యపుస్తకాల సవరణపై వివాదం తీవ్రమవుతున్నది. పుస్తకాల్లో చేర్చిన తమ రచనలను తొలగించాలని పలువురు ప్రముఖ రచయితలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సాహితీవేత్�
15,665క్యూసెక్కుల ఇన్ఫ్లో.. అవుట్ఫ్లో 356 క్యూసెక్కులు అయిజ, మే 24: కర్ణాటకలోని తుంగభద్ర జలాశాయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు డ్యాంలోకి వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం 1
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది వరకు గాయాపడ్డారు. ఈ దుర్ఘటన హుబ్లీ -ధర్వాడ్లో పుణే – బెంగళూరు హైవేపై తారిహా �
బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కర్నాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. మేకేదాటు పాదయాత్రతో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ మేరకు ఈ నెల 24న
బెంగళూరు : కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఓ వింత ప్రయత్నం చేశారు. చామరాజపేట నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాన్
Tungabhadra | కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద
ధార్వాడ్: కర్నాటకలోని ధార్వాడ్లో దారుణం జరిగింది. ఓ వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుమంది మృతిచెందారు.ఆ మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం నిగాది గ్రామం వద్ద జరిగినట్లు పోలీస�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
జ్ఞాన్వాపీ కేసు ఓవైపు కొనసాగుతుండగానే.. కర్ణాటకలో ఓ హిందూత్వ సంస్థ అలాంటి వివాదాన్నే లేవనెత్తింది. శ్రీరంగపట్న పట్టణంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన