ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే 40 శాతం లంచం. దేవుళ్ల మఠాలకు కేటాయించే గ్రాంట్లను విడుదల చేయాలంటే 30 శాతం లంచం. పర్యాటక ప్రాంతాల్లో విహార కాంట్రాక్టులకూ కమీషన్. పైగా అవినీతిపై పోరా
బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప�
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
కర్నాటకలో సాగుతున్న బైబిల్ వివాదానికి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్కూల్ సిలబస్లో భగవద్గీతను జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ