తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేసే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్ఛీలుడిగా నిరూపించుకొని, మళ్లీ మంత్రినవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ సంత�
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని
బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య పలు వివాదాలు చెలరేగుతున్నాయి. హిజాబ్, హలాల్ వంటి అంశాలు ఆ రాష్ట్రంతోపాటు దేశాన్ని కుదిపేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదా�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తోంది.
కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఈ ఘ
బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �
కర్ణాటకలో సాగుతున్న మత రాజకీయాల పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా చేసిన విమర్శ తేలికగా కొట్టిపారేయదగినది కాదు. కర్ణాటకలో మత విభేదాలను నిలువరించాలని, ఐటీ రంగానికి ఈ విద్వేషాలు పాకితే అంత�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�