బెంగుళూరు: ఉక్రెయిన్లోని ఖార్కివ్లో మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు క�
Pavagada | ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని తుముకురు జిల్లా పావగడ (Pavagada) పలవలహళ్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు (Private bus) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు
ఉక్రెయిన్లో రష్యా దళాలు చేసిన దాడిలో కర్ణాటకకు చెందిన ఒక మెడికల్ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సమయంలో చాలా మంది భారతీయులు ఉక్రెయిన్లో ఇరుక్కుపోయారు. వారిలో కర్ణాటకకు చె�
బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీఓ నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నాటక సీఎం బసవర�
కొందరు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతారు. కానీ ఓ వ్యక్తి మూడు ప్రమాదకరమైన కోబ్రాలతో ఆటాడుకున్నాడు. వాటి తోకలు లాగుతూ..వాటిని రెచ్చగొడుతూ స్టంట్స్ చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు అందుల�
విద్యా సంస్దల్లో వాతావరణాన్ని కలుషితం చేసేందుకు బజరంగ్ దళ్, ఎస్డీపీఐ, పీఎఫ్ఐలను అనుమతించరాదని కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్
ఆ కుటుంబంలో తల్లీబిడ్డలు తప్ప మరెవరూ లేరు. 27 ఏళ్ల అశ్విన్ అనే ఆ యువకుడే ఇంట్లో సంపాదనాపరుడు. తల్లి అంటే అతనికి చాలా ప్రేమ. తల్లిని బాగా చూసుకోవాలని తపన పడేవాడు. అలాంటి యువకుడు.. ఆదివారం నాడు తల్లి కోసం ఒక హోట�
రైల్వే స్టేషన్లో ఒంటరిగా దొరికిన ఒక పిల్లాడు.. ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో 2016 అక్టోబరు 21న ఒక బాలుడు ఒ�
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారడం లేదు. బుధవారం శివమొగ్గలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగాయి. వాట్సాప్ స్టడీ గ్రూప్లో పాక్కు చెందిన జెండాను పోస్ట్ చేసినందుకు ఓ విద్యార్థిపై చర్యలు తీసుకోవ�
హైదరాబాద్ : రాజోళిబండ డైవర్షన్ స్కీం చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే బోర్డు నేతృత్వంలోని టెక్నికల్ టీం ఆర్డీఎస్ ఆనికట్, సుంకేసుల బరాజ్, తుమ్మిళ్ల ల�
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు