Hijab | హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలకు
హిజబ్ వివాదంలో పాకిస్తాన్ తలదూర్చింది. భారత్కు హితవచనాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాక్కు కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యపై భారత్కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్స�
హిజబ్ వ్యవహారం కర్నాటకను కుదుపేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే హిజబ్ వ్యవహారంపై స్పందించారు. పాఠశాలల్లో యూనిఫారం కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆయా వి
కర్నాటకలోని హిజబ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదం ఇప్పుడు దేశం దాటింది. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జ
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ రగడపై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలు చేస్తాం కొత్తూర్ (బీ)లోపర్యటించిన బీదర్ జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల పరిశీలన.. అధికారులకు ప్రశంసలు జహీరాబాద్, ఫిబ్రవరి 8 : తెలంగాణ ర�
Hijab controversy: కర్ణాటకలో హిజాబ్ లొల్లి చినుకు చినుకు గాలివాన అన్నట్లుగా మారింది. నెలరోజుల క్రితం ఉడిపి జిల్లాలోని ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది.
కర్నాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో హిజబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. ఓ వర్గం హిజబ్ ధరించి విద్యా సంస్థలకు వస్తే, మరో వర్గం కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరయ్యారు. ఈ వివాదం నడు
హిజబ్ వివాదం నానుతుండగానే.. షిమోగాలో మరో కొత్త వివాదం రాజుకుంది. షిమోగాలోని ఓ కాలేజీలో ఓ విద్యార్థి త్రివర్ణపతాకం ఎగరేసే స్తంభం పైకి ఎక్కి, కాషాయ జెండాను ఎగరేశాడు. త్రివర్ణ పతాకం స్థానంలో ఆ విద్�
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �
ఉడిపి: కర్నాటకలో విద్యార్థుల నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ఉన్న గవర్నమెంట్ పీయూ కాలేజీలో గత కొన్ని రోజుల నుంచి ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్లకు