కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయ�
బెంగళూరు : కర్నాటకలో శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్ వివాదం, హత్య నేపథ్యంలో శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో హిం
హిజాబ్ వివాదంతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న కర్ణాటకలో మరో పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శివమొగ్గ జిల్లాలో బజరంగ్దళ్ కార్యకర్తను హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలకు దారితీసిం
Bajarang Dal activist: హిజాబ్ వివాదం కొనసాగుతున్న క్రమంలో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి బజరంగ్దళ్కు చెందిన ఓ కార్యకర్త దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతున్నద�
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. కర్ణాటక ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రభులింగ్
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్నది. హైకోర్టు ప్రత్యేక బెంచ్ వివాదంపై విచారణ జరుపుతున్నప్పటికీ విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చి.. కళాశాలల వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క�
బెంగళూరు : హిజాబ్ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ను వ్యతిరేకించే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఖాన్ హెచ్చరించాడు. ఈ మేరకు కర్ణ
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో హుబ్లీ – ధార్వాడ్లో పోలీసులు ఈ నెల 28 వరకు విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు సీపీ లాభూరామ్ ఉ�
హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు �
కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు తర