కర్నాటకలో సాగుతున్న హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో మూసివేసిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. 10వ తరగతి వరకు క్లాస్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలు పాఠశాలలకు తర
Hijab controversy | హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉడిపి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి (సోమవారం) నుంచి శనివారం వరకు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను అమలులోక�
హిజబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని ఉడుపి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 144 సెక్షన్ ఈ నెల 19 వరకూ అమలులో
హిజాబ్ వివాదంపై స్పందిస్తూ సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని కొన్ని విద్యాసంస్ధల్లో డ్రెస్ కోడ్ అమలు, హిజాబ్పై నిషేధం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.
హిజబ్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుబంధ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం విచార్ మంచ్ కీలక ప్రకటన చేసింది. హిజబ్ అయినా, పర్దా అయిన భారతీయ సంస్కృతిలో భాగమేనని సంచలన �
Hijab | హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలకు
హిజబ్ వివాదంలో పాకిస్తాన్ తలదూర్చింది. భారత్కు హితవచనాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాక్కు కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యపై భారత్కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్స�
హిజబ్ వ్యవహారం కర్నాటకను కుదుపేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే హిజబ్ వ్యవహారంపై స్పందించారు. పాఠశాలల్లో యూనిఫారం కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆయా వి
కర్నాటకలోని హిజబ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదం ఇప్పుడు దేశం దాటింది. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జ
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ రగడపై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.