కర్నాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో హిజబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. ఓ వర్గం హిజబ్ ధరించి విద్యా సంస్థలకు వస్తే, మరో వర్గం కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరయ్యారు. ఈ వివాదం నడు
హిజబ్ వివాదం నానుతుండగానే.. షిమోగాలో మరో కొత్త వివాదం రాజుకుంది. షిమోగాలోని ఓ కాలేజీలో ఓ విద్యార్థి త్రివర్ణపతాకం ఎగరేసే స్తంభం పైకి ఎక్కి, కాషాయ జెండాను ఎగరేశాడు. త్రివర్ణ పతాకం స్థానంలో ఆ విద్�
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �
ఉడిపి: కర్నాటకలో విద్యార్థుల నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఉడిపి జిల్లాలోని కుందాపూర్లో ఉన్న గవర్నమెంట్ పీయూ కాలేజీలో గత కొన్ని రోజుల నుంచి ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్లకు
Crime News | తల్లిదండ్రుల తర్వాత పూజనీయమైన స్థానంలో ఉండే గురువే నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని తన గదిలోకి పిలిపించుకొని ముద్దులు పెడుతూ కనిపించాడు. మిగతా స్టూడెంట్లలో కొందరు ఈ
బెంగుళూరు: కర్నాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక స్కూళ్లను కూడా సోమవారం నుంచి తెరవనున్నట్లు ఆ ర�
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
కాంగ్రెస్లోకి ఫిరాయింపునకు సిద్ధం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బెంగళూరు, జనవరి 25: కర్ణాటకలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఉలిక్కిపడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన వచ్చిన మరుక్షణ�
Karnataka | ఓ యువతిపై ఫేస్బుక్ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు
Hasan Medical College | జూనియర్ డాక్టర్ పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఓ సినీయర్ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిఫ్ట్లో ఆమెకు ముద్దు ఇవ్వడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటక హసన్
జేబులో 10 రూపాయలైనా ఉన్నాయా? కార్ల షోరూమ్లో ఓ రైతుకు అవమానం గేలి చేసినవారిని ‘క్యాష్’తో కొట్టిన రైతన్న అన్నదాతకు మద్దతుగా ట్వీట్ల వర్షం బెంగళూరు, జనవరి 24: వేషభాషలను బట్టి ‘నువ్వేం కొంటావ్ పో’అని ఓ కార�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా రోజువారీ కేసులు 50 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 50,210 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,57,796కు పెరిగింది. పాజిటివిటీ రేటు 22.77