ప్రభుత్వం నుంచి సివిల్ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే 40 శాతం లంచం. దేవుళ్ల మఠాలకు కేటాయించే గ్రాంట్లను విడుదల చేయాలంటే 30 శాతం లంచం. పర్యాటక ప్రాంతాల్లో విహార కాంట్రాక్టులకూ కమీషన్. పైగా అవినీతిపై పోరా
బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప�
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
కర్నాటకలో సాగుతున్న బైబిల్ వివాదానికి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్కూల్ సిలబస్లో భగవద్గీతను జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలోని గీతం క్యాంపస్లో ఉగాండా దేశానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన తోటి విద్యార్థులు ఆందోళనకు దిగి, �
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
కతీల్: కర్నాటకలోని దుర్గాదేవి భక్తులు అగ్ని ఖేళి ఆడారు. వందల ఏండ్ల సంస్కృతిలో భాగంగా కతీల్ పట్టణంలోని దేవీ భక్తులు అగ్ని ఖేళి ఆడడం ఆచారం. రెండు వర్గాలుగా మారిన భక్తులు.. ఒకరిపై ఒకరు నిప్ప�
Rains | గత కొన్ని రోజులుగా భాణుడి ప్రతాపం, వేడి గాలులు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వరల్డ్ వైడ్గా రిలీజైన కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) చిత్రం సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. కాగా సినిమా స్క్రీన�