Mask | దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ముఖ్యంగా ఇక్కడ ఒమిక్రాన్ కేసులు కూడా బాగా వెలుగు చూశాయి. ఇప్పటికీ బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ వేలల్లో
బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. సోమవారం కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర రాజధాని, ఐటీ హ�
కార్పొరేషన్, జనవరి 16 ;కరీంనగర్కు ఒడిలో మరో కళాతోరణం చేరబోతున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం హైదరాబాద్లోని రవీంద్రభారతిని మించిన సౌకర్యాలతో ‘అమృత వర్షిణి’ పేరిట అద్భుత నిర్మాణాన్ని చేపట�
Davangere | కర్ణాటకలోని దావనగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దావనగెరె సమీపంలో కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపుతో కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర నిలిచిపోయింది. ఆ రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు పెరుతుండగా, మరోవైపు పది రోజుల పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఈ న
Karnataka | బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తిని పట్టపగలే నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలోని మహారాజ పార్క్ వద్ద చోటు చేసుకుంది. విజయపురా జిల్లాకు చెంద
Karnataka | ఓ బస్సు యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తోంది.. దాని వెనుకాలే ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వ�
బెంగళూరు: రుణ దరఖాస్తును తిరస్కరించినందుకు ఒక వ్యక్తి, ఏకంగా బ్యాంకునే తగులబెట్టాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రట్టిహళ్లి పట్టణానికి చెందిన వాసిం హజరత్సాబ్ ముల్లా, ఇటీవల కాగినెల్ పోలీస
Crime News | కర్ణాటక నుంచి ఉత్తర ప్రదేశ్కు 14 లక్షల రూపాయల విలువ గల నిషేధిత పొగాకు లోడుతో వెళ్తున్న యూపీ78 డి ఎన్ 8019 నెంబర్ గల లారీని హద్నూర్ పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు కరోనా రోజువారీ కేసులు పది వేలకు సమీపిస్తున్నాయి. మరోవైపు ఆంక్షలు, నిబంధనలను లెక్కచేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్, భారీ నిరసన ర్యాలీని ఆదివారం ప్రారంభించింది. తాగునీటి ప్రాజెక్ట్ �
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రెండు రోజుల్లో కరోనా కేసులు డబుల్ అవుతున్నాయి. ఒక్క రోజులోనే 68 శాతం మేర కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,449 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదై�