మాండ్యా: కర్నాటకలోని జనతాదళ్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ ఓ కాలేజీ ప్రిన్సిపాల్పై చేయి చేసుకున్నారు. మాండ్యా నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే నల్వాది కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ సమీక్షకు
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించింది. రాజధాని బెంగళూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో దాదాపు 75 పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెల�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా 75 స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ సోమవారం నాడు బెంగళూరులో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన �
ACB | ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడిక�
ర్ణాటకలో ‘హిందీ’ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(
కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�
యువత అంతా చదువులు అయిపోగానే ఐటీ కొలువుల కోసం క్యూ కడుతుంది. పెద్ద పెద్ద ప్యాకేజీల కోసం చూస్తుంది. కానీ ఐటీ జాబ్ను కాదని ఓ వ్యక్తి గాడిద పాలు అమ్ముతున్నాడు. గాడిద పాలని చీప్గా తీసేయకండి. ఇప్పటికే
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
బెంగళూరు: తాను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశానని జేడీ(ఎస్) ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే ఖాళీ బ్యాలెట్ పేపర్ను సమర్పించినట్లుగా వచ్చిన ఆ�
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించినట్లు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధ రా�
కర్నాటకలో కాషాయ పార్టీ, కాంగ్రెస్ల మధ్య చడ్డీ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ చడ్డీని దేశ ప్రజలు తొలగించారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కూడా కాంగ్రెస్ చడ్డీని విప్పుతా�