Covid-19 : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించడం గతంలో అనుసరించిన విధానమని, అది ఇప్పుడు ఎలాంటి పరిష్కారం కాదని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ అన్నారు. కర్నాటకలో ముఖ్యంగా బెంగళూర్ల�
Karnataka | అప్పు వివాదం ఓ ఫ్రెండ్ ప్రాణాన్ని బలి తీసుకున్నది. రూ. 1200 కోసం స్నేహితుడినే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది. మూడు వారాల్లో నిర్ధారించిన కేసుల సంఖ్య మూడు వేలు దాటి 3,007కు చేరింది. ఒక్క కర్ణాటకలోనే గురువారం కొత్తగా 107 ఒమిక్రాన్ వేరియంట్ కేస�
Altercation on stage: కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రభస చోటుచేసుకుంది. ఇవాళ రామనగర పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరయ్�
బెంగళూరు: కొత్త ఏడాది తొలి రోజున దైవ దర్శనం కోసం గుడికి వెళ్లి ప్రసాదం తిన్న వారిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపుర తాలూకా బీరగనహళ్లిలోని గంగమ్మ ఆలయ�
Viral Video: ఓ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న దళితులపై బజరంగ్దళ్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందువులై ఉండి క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారంటూ దబాయించారు.
బెంగళూరు: విద్యార్థులకు నాన్వెజ్ ఫుడ్ పెట్టినందుకు స్థానిక అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ మూసివేతకు ఆదేశాలిచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. బీజేపీ పాలిత రాష్�
బెంగళూర్ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర పాలక సంస్ధల ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడవుతున్న ఫలితాలు కాషాయ పార్టీకి ని