Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మూడు కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రూ.10వేల చొప్పున
Padi Kaushik Reddy | ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే ముందు ఆయన మీడియాతో మాట్లా
Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్లోనే మంగళవారం ఉదయం ఈ పరీక్షలు పూర్తి చేశారు. కాసేపట్లో ఆయన్ను కరీంనగర్ ర
Padi Kaushik Reddy | ప్రశ్నించే గొంతులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రజల పక్షాన నిలబడుతున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయక�
Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా ఆయన్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీస
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని నీది ఏ పార్టీ.. రాజీనామా చేసే దమ్ముందా? అంటూ నిలదీసిన ఘటనలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై (Padi Kaushik Reddy)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి డీ4 కెనాల్కు మళ్లీ గండిపడింది. ఆదివారం తెల్లవారుజామున తెగిపోవడంతో గ్రామంలోని దళిత కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నది. గతంలోనే నాలుగుసార్లు గండిపడినా అధి�
Padi Kaushik Reddy | నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చ�
Padi Kaushik Reddy | కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన ప్రశ్నించినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు.
Karimnagar | తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూర్కు నీటిని తరలించే డీ- 4 కాలువకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది.
RS Praveen Kumar | తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు.
పండుగ పూట ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. కానీ, బస్సుల్లో కనీసం సీటు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అయినా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నెల 7 నుంచి అదనపు చార్జీలతో ప్రయాణి
కరీంనగర్ను ఆనుకొని ఉన్న బొమ్మకల్లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. దర్జాగా తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక జాగలను చెరబట్టిన భూ బకాసురులపై ప్రభుత్వం ఓ వైపు విచార�
ఆలయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 423 దేవాలయాల పరిధిలో 800కుపైగా ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి, ఆ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ ఎప్పటికప�