కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో వైద్య పరీక్షలు క్రమంగా నిలిచి పోతున్నాయి. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది లేక సేవలు కొరవడుతున్నాయి. దవాఖాన నిర్వహణకు కనీస నిధులు లేక పోవడంతో సమస్యలు వెంటాడుతున
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. ఇప్పటికే చేపట్టిన దీక్షలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా సమ్మె చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచి పోయాయి.
భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మేధావుల ఫోరం జిల్ల�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం భూకంప కలకలం రేగింది. ఉదయం 7.27 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. ఇండ్లల్లో సామగ్రి కింద పడి శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలియక �
పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని �
అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయమని, ఎమ్మెల్సీగా ప్రజల ముందుకు వచ్చేది అభివృద్ధి చేసేందుకేనని, రాజకీయం చేయడానికి కాదని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజక�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నడ్డిబొడ్డులో శనివారం ఏర్పాటుచేసిన ఆటో షోకు విశేష స్పందన వచ్చింది. మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఈ ఎ
మీరు బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీ, ఏ మోడల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా..? లోన్కు వెళ్తే ఏయే బ్యాంకులో ఎంత వడ్డీ శాతం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ‘నమస్త�
అత్యాధునిక ఫీచర్స్ గల ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా? వాటి వివరాలు తెలుసుకోవడానికి కరీంనగర్లో షోరూం లేదని అసంతృప్తి చెందుతున్నారా? అలాంటి వారి కోసం నగరంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు
KTR | తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే.. నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు.
KTR | కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర