KTR | బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్�
వీధి రౌడీలుగా చలామ ణి అవుతూ గ్రూపులుగా ఏర్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరవాలని సీపీ అభిషేక్ మ హంతి ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువా రం సీపీ కేశవపట్నం పోలీస్స్టేషన్ను �
కాలానుగుణంగా వాహనాల వినియోగం పెరిగింది. ప్రజల్లోనూ ఆధునిక బైక్స్, కార్ల మోడల్స్పై ఆసక్తి కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని వివరాలు ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమ�
Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తుల్లో భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 48,440 అప్లికేషన్స్ వివిధ క�
రెండేళ్ల కిత్రం కరీంనగర్లో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి ఎందుకూ అక్కరకు రాకుండా పోయాయి. ఆరు ప్రాంతాల్లో సుమారు 14 బిన్స్ను రూ.కోటికిపైగా వ్యయం చేసి క
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న గుడిపై ఆశలు చిగురించాయి. వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అట్టహాసంగా భూమిపూజ పూర్తయి, నిర్మాణం మొదలయ్యే సమయంలో కాంగ్రెస్�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ల�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో కీలకమైన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ సారి కరీంనగర్లోనే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ పరి�
వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
కరీంనగర్ డీసీసీబీ 2023-24 సంవత్సరం పనితీరుకు నాఫ్స్కాబ్ అఖిల భారత మొదటి ఉత్తమ డీసీసీబీ అవార్డును అందుకున్నదని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కరీంనగర్లోని 71వ అఖిల భారత సహకార వారోత్స�