నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తెకుండా చూడాలని, వారంలోగా ఎల్ఎండీ ప్రాజెక్టులో 13టీఎంసీల నీరు నిల్వ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాజె
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 31(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో
CHIGURUMAMIDI | చిగురుమామిడి, మార్చి 31: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.పలు గ్రామాల్లోని ఈద్గాలలో ఈద్ నమాజ్ ను ఆచరించారు.
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 31: వీహెస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఎన్నారై వ్యాల హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ ఫౌండేషన్ రామగుండం టీం సభ్యులు పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం పలు స�
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 31 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, రాష్ట్ర ఆవిర్భావం రోజు ప్రారంభించబోతున్న రాజీవ్ యువ వికాస పథకం... జిల్లా యువతలో నైరాశ్యం నింపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఎస
Godhavarikhani | కోల్ సిటీ , మార్చి 31: ప్రజల ప్రాణాలు పోతున్నా.. రామగుండం ప్రజాప్రతినిధులకు, హెచ్ కేఆర్ అధికారులకు ఏమాత్రం సోయి లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట మార్చి 31 : గత కొంతకాలంగా మిషన్ భగీరథ పైపు లైన్ సమస్య కారణంగా గుండారంలోని పోచమ్మ తండావాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 'పండగ పూట మంచినీళ్ల కోసం నిరసన' పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’�
Gangula | కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీసుకువస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎల్ఎండీ
GANGADHARA | గంగాధర, మార్చి 31: తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, లక్నో తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని బత్ ఖండే సంస్కృతి విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో నిర్వహించిన ఉ�
Godhavarikhani | రామగిరి, మార్చి 31: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రామగుండం-3 ఏరియా సీహెచ్పీ ద్వారా ఒక్క రోజులోనే అత్యధికంగా అనగా రైలు మార్గంలో 30,839 టన్నుల బొగ్గు రవాణా చేయగా సీహెచ్పీ అధికారులు, ఉద్యోగులను సోమవారం రామగుండం-3 ఏ�
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 30(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు-2025 ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం జరిగిన ఉగాద�
KARIMNAGAR EGS | కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 30 : ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతన మొత్తంపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి చట్టానికనుగుణంగా పనికి తగిన వేతనం దేవుడెరుగు... కనీస�