KARIMNAGAR | పుట్టిన నాటి నుంచి ఆరు నెలల దాకా తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టించాలని, తద్వారా భవిష్యత్లో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
GANGADHARA | గంగాధర, ఏప్రిల్ 11: రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని గంగాధర డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
ACB raids | జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్
Mahammaidevi Brahmotsavams | ఆలయం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని మహమ్మాయి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 11 : భూగర్భ జలాలు పెంపొందించేందుకు గతంలో అధికారులు చేసిన లక్షల వ్యయం వృథాగా మారుతోంది. భారీ సంఖ్యలో ఇంకుడు గుంతలు నిర్మించిన ఆధికారులు. క్రమేణా వాటి నిర్వహణను గాలికొదిలేశ
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 11:సంఘ సంస్కర్త, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం�
RAMAGUNDAM | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక వచ్చింది. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావ�
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తరుగు, కోత విధించకుండా, గత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
KARIMNAGAR BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సంబరానికి గులాబీ శ్రేణులు చీమల దండులా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.