yellareddypeta | ఎల్లారెడ్డిపేట మార్చి 30 : పేదరికం ఎదుర్కొంటున్న తమకు అంధుడైన కుమారుడు ఉన్నాడని అతనికి సదరం సర్టిఫికెట్ కూడా ఉందని అయినప్పటికీ కూడా పెన్షన్ మంజూరు కానందున పింఛన్ ఇప్పించాలని బొప్పాపూర్ కు చెందిన �
PEDDAPLLY | పెద్దపల్లి: ఉపాద్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు.
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 30: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక ప్రశంస లభించింది.
GANGADHARA | గంగాధర, మార్చి 30: మంగపేట గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కాశినగర్ లో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న 50 మంది ముస్లిం కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జ�
gangula | కమాన్ చౌరస్తా, మార్చి 30 : వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తు బంగారం మాయమవుతుందని, విద్యార్థులు భవిష్యత్తు ఉన్న కోర్సులను ఎంచుకొని రాణించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
NEET talent test | ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి, నీట్ ప్రతిభా పరీక్షలో గంగాధర మండలం మధురానగర్ లోని సురభి పాఠశాల విద్యార్థి జి.నిహాల్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్..దేశవ్యాప్త విస్తరణలో భాగంగా ఒకేసారి ఆరు శాఖలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యతోపాటు తెలంగాణలోని కరీంనగర్లో, తమిళనాడులో నాలుగు శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చి�
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ నజర్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటు అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా కలెక్ట�
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై శనివారం ఏసీబీ దాడి జరింగింది. ఓ పండ్ల వ్యాపారి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, సహకరించిన సెక్యూ�
RASAMAYI BALAKISHAN | మానకొండూర్ రూరల్, మార్చి 28: మాన కొండూరు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో వేగురుపల్లిలో ఒక చోట ఉన్న అవ్వల దగ్గర మాజీ ఎమ్మెల్యే రసమయి ఆగి వారి బాగోగులు అడుగగా ‘నువ్వున్నప్పుడే బాగుండే బిడ్డా.. అప�
KARIMNAGAR ACB | కరీంనగర్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం దాడి చేసి రూ. 60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పుర�
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
BASWAPUR | సిరిసిల్ల రూరల్, మార్చి 29: చింత చెట్టు పై నుంచి పడి వ్యవసాయ కూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలం బస్వాపూ ర్ లో శనివారం జరిగింది.
Whip Laxman Kumar | ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మసీదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్
siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామా