KARIMNAGAR | కొత్తపల్లి (కరీంనగర్), మార్చి 29 : విశ్వసానికి మారుపేరైన శునకాన్ని ఆపద నుంచి కాపాడబోయిన అమాయక బాలిక తాను బలైపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది.
SRIDHAR BABU |పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
PUTTA MADHU | కమాన్ పూర్, మార్చి 29: ఓ వృద్ధురాలు తన అభిమానాన్నిచాటుకుంది. తుది శ్వాస విడిచే సమయంలోనూ తన అభిమాన నాయకుని గురించే మాట్లాడుతూ కన్నుమూసిన సంఘటన కమాన్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
JAGITYAL |జగిత్యాల, మార్చి 29 : బాల్య స్నేహితుడు అబ్దుల్ రజాక్ ఇటీవల స్ట్రోక్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. అతడి పరిస్థితి స్పందించిన శారద విద్యా నిలయం స్కూల్ యొక్క 1992-93 పదో తరగతి బ్యాచ్కు చెందిన అతని బ్యాచ్మేట్స్
KARIMNAGAR |కలెక్టరేట్, మార్చి 29: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. అశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటుగా అసంతృప్తి వ్యక
KORUTLA | కోరుట్ల, మార్చి 29: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవల
karimnagar | కమాన్ చౌరస్తా, మార్చి 29 : రేకుర్తిలోని విజన్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పీపీ2(యూకేజీ) పూర్తి చేసుకోబోతున్
BRSV KARIMNAGAR | కమాన్ చౌరస్తా, మార్చి 29 : శాతవాహన యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఏర్పాటు చేయాలని, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కళాశాల తరలించాడని ప్రభుత్వం ఆపాలని బీఆర్ఎస్వి బొంకూ
VEENAVANKA OLD SCHOOL | వీణవంక, మార్చి 29 : చిన్నారులు చదువుకునే సెంటర్, చికిత్స కోసం వచ్చే రోగులు, పాఠకులు వెళ్లే గ్రంథాలయం, అందమైన నర్సరీ ఇవన్నీ ఒకే దగ్గర ఉండే ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల అది. కానీ అది ప్రస్తుతం అసాంఘిక కార్యకల�
KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
SULTHANABAD | సుల్తానాబాద్ రూరల్ మార్చి, 28 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2004-05 టెన�
NAGIREDDYPUR | గంగాధర, మార్చి 28: గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో వైరస్ సోకి కోళ్లు మృతి చెందాయి. అయితే ఇది బర్డ్ ఫ్లూ కాదని సాధారణ వైరస్ అని, ఇది ఇతర కోళ్ల ఫారాలకు సోకే అవకాశం �