Maneru Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ లోని(Karimnagar) లోయర్ మానేర్ డ్యామ్(Maneru Dam) జలకళ సంతరించుకున్నది. వర్షాల కారణంగా ప్రాజెక్టుకు విపరీతమైన ఇన్ఫ్లోలు వస్తున్నందున ఎల్ఎమ్డీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంస�
కానిస్టేబుల్ తరహా దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్నట్టు నటించాడు. అటుగా బైక్పై వచ్చిన ఓ యువకుడిని ఆపి ఎస్సైని దించొస్తానని బైక్తో సహా ఉడాయించాడు.
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
Kazipet | సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్తో తీవ్ర �
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్కిరణ్, వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ
కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులపై మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ప్రవర్తించిన తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులంతా శుక్రవారం �
కరీంనగర్ బస్టేషన్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో ప్రయాణికులకు రక్షణ కరువవుతున్నది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద స్టేషన్లో నిర్వహణ సరిగ్గా లేక కొన్ని నెల�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ని ట్యాప్ చేస్తోందంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు పార్లమెంట్ సభ్యుడి ఫోన్ని �
వాన కుండపోత పోస్తున్నది. రెండో రోజూ పలు చోట్ల దంచికొట్టింది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు మత్తడి దుంకాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు రావడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
రాబోయే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల వారీగా కలెక్టర్లు రంగంలోకి దిగారు. శనివారం కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడ�
విషజ్వరాలు ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయపెడుతున్నాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటినీ చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని.. జిల్లా ప్రధాన ద