ఆర్టీసీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఆర్టీసీ కార్మిక విభాగమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కరీంనగర్ బస్టాం�
కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది.
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిల�
Karimnagar | కరీంనగర్ జిల్లా పరిధిలోని మెట్పల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఓ దంపతులిద్దరూ మెట్పల్లి పోలీసు స్టేషన్కు వచ్చారు. పోలీసు స్టేషన్ ఎదుటనే �
కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ అటనామస్ కళాశాల కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కరీంనగర్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) శాఖతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున�
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్, విరుపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ శుక్రవారం కరీంనగర్లో మెరిశారు. గర్ల్స్ కాలేజీ రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చి సంద�
Dog attack on boy | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరి
కరీంనగర్లో అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ అద్దెబస్సు డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించగా అందులో మద్యం సేవించినట్లు �
మార్క్ఫెడ్లో ఎరువుల విక్రయం గాడి తప్పింది. హెడ్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకొని కిందిస్థాయి సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నట్టు వరుసగా జరుగుతున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి.
ఈజీ మనీ కోసం ఆ ఆరుగురు ముఠాగా ఏర్పడి, అడ్డదారులు తొక్కారు. అసలు లక్షకు 5లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఎరవేసి, ఆపై బైక్పై వచ్చి అసలు నోట్లు లాక్కొని పరారవుతారు. ఇలా ఏడాది కాలంగా దోపిడీకి పాల్పడుతుండగా.. ఎట్టక�
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య వాహనాలను మరమ్మతులో నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని మున్సిపల్ కా ర్మికులు టోకెన్ సమ్మెకు సిద్ధమ య్యారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట(హసన్పర్తి) రైల్వేలైన్కు సంబంధించ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో 2024-2025 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల లెక్కచెప్పారు. అయితే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.