Revenue department | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రెవెన్యూ శాఖలోకి పునరాగమనం అవుతామనే ధీమాతో ఉన్న, జిల్లాలోని పలువురు పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోల ఆశలు ఆడియాశలు కాబోతున్నాయి. డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూశాఖ లోక�
SARANGAPOOR |సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని రంగంపేట, ఓడ్డెర కాలనీ గ్రామాల్లో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత హనుమాన్ దీక్షలు చేస్తున్న స్వాములతో కలిసి ఆదివారం హనుమాన్ ఆలయల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్�
korutla Mla Sanjay | కోరుట్ల : ప్రజా రంజక పాలకుడు శ్రీరామచంద్రుడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీ స�
Sundaragiri | సుందరగిరి, చిగురుమామిడి, రేకొండ, ములుకనూరు, నవాబుపేట, ఇందుర్తి, బొమ్మనపల్లి, రామంచ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించారు.
Jagityal |జగిత్యాల, ఏప్రిల్ 6 : బీటీఆర్ స్ఫూర్తి తో కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. కార్మిక ఉద్యమ నాయకులు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ �
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ధర్మసమాజ్ పార్టీ (డి.ఎస్.పి) ఆధ్వర్యంలో విశారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేయపడుతున్నాడని, ఈ యాత్ర ఈనెల 14 అంబేద్కర్ జయంతి నుంచి అదిలాబాద్ కేం
citu | సీఐటీయూ తొలి అధ్యక్షుడు కామ్రేడ్ బీటీ ఆశయాలను కొనసాగిస్తామని ఆ యునియన్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల రమేష్ పేర్కొన్నారు. రణదివే వర్ధంతి కార్యక్రమం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది.
sultanabad | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 06: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా భక్తజ�
ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జాక్ వైస్ చైర్మన్ థామస్రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్�
Gangadhara | గంగాధర,ఏప్రిల్ 5: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని మండలంలోని బూరుగుపల్లి రేషన్ డీల�
Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని, ప్రజలకు జీవకోటికి సేవలందించే విధంగా మన పూర్వీకులు ఆలయాలను రూపొందించారని జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ జాతీయ అధ్యక్షుడు