Jagadish Reddy | నాడు నిండు కుండలా ఉన్న మానేరు.. నేడు అడుగంటిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగ�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో (Huzurabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా వానపడుతున్నది. శనివారం రాత్రి ప్రారంభమైన వాన ఇప్పటికీ కొనసాగుతున్నది. దీంతో చిలుకవాగు నుంచి వరద నీరు �
కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముసురువదలడం లేదు. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటలు జళకళ సంతరించుకోగా, రైతులు సంతోషంగా సాగుకు కదులుతున్నారు.
Ponnam Prabhakar | భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
బలమైన విద్యావ్యవస్థతోనే యువతకు ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దశగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గిరిజన యూనివర్సిటీ, కరీంనగర్ తరహాలో గ్రంథాలయం, కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి
మందు ప్రియులకు గ్రామం, పట్టణమైనా ఒక్కటే! ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుడే! వైన్ షాపులకు తోడు బెల్టు షాపులు బార్లా తెరుచుకొని ఉండగా మందు దొరకదనే మాటే ఉండదు. అధికారికంగా నిర్వహించే మద్యం దుకాణాలకు ఓ ట�
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను రామాయణ సర్యూట్ కింద అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు డీసీఎంఎస్ అనుసంధానంతో తన గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాడు. 2018 నుంచి వడ్లు కొనుగోలు చేసిన రాజు, సివిల్ సప్లయి అధికారులు చెప్పిన చోటుకు ఎప్పటికప్�
Jammikunta ZPTC | కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా ఓ దళిత జడ్పీటీసీ సభ్యుడికి ఘోర అవమానం జరిగింది. కరీంనగర్ జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు.
స్మార్ట్సిటీ మిషన్ను 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Karimnagar | కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో బస్సులు లేక నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మహి ళలు ఇబ్బంది పడ్డారు. నేడు ఉన్న ట్రిప్పులను రద్దు చేస్తుండటంతో విద్యార్థులు (Students) తీవ్ర అసౌకర్యా నికి గురవుతున్నారు.