పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంన�
Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వా�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండ దంచికొట్టినా.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో
కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రత్యేక గౌరవం దక్కింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కొడుకు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథ�
Electric shock | కరీంనగర్ జిల్లాలో(Karimnagar) విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తల్లీకూతుళ్లు(Mother and daughter died) మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలు ఏ మంగ, బీ సునీతను సస్పెండ్ చేస్తూ డీఈవో ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పాఠశాల్లో ఇతరులు ని�
ప్రభుత్వ జనరల్ దవాఖాన, కరీంనగర్లోని కార్యాలయంలో 100 చెల్లించి సంబంధిత వైద్యుల నుంచి ఉద్యోగులు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. సర్టిఫికెట్ల కో
ఎండ దంచి కొడుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవి భగ్గుమంటున్నది. అయితే ఈ ఎండ నుంచి ఉపశమనంతోపాటు ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ఈత నేర్చుకునేందుకు పట్టణాలు, నగరాల్లో ప్రతి ఒక్కరూ స్విమ్మింగ్ పూల్స్ వైపు పరుగుల�
రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను గత ఫిబ్రవరిలో నియమించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక ఉత్తర్వులు అందించారు. అంతేకాదు, స్టాఫ్ న�
దశాబ్దం క్రితం సమైక్య రాష్ట్రంలో పాలకుల పట్టింపులేనితనంతో పల్లెలు నిరాదరణకు గురయ్యాయి. ఉపాధి లేక బతుకుదెరువు కోసం ప్రజలు పట్టణాలకు వలస పోగా, జన సంచారం లేని ఇండ్లు కాస్త పాడుబడ్డ కొంపలుగా మారిపోయాయి.
కాంగ్రెస్ సర్కారు వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేదాకా పోరాడతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే నివాసం లో గురువారం రైతు ధర్నా నిర్వహి�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృత్యువాత పడడం విషాదం నింపింది.