‘బాల సదనం చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. వారి భవిష్యత్తు కోసమే సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీం
నగరంలోని గోదాంగడ్డలో అధునాతన హంగులతో దోభీఘాట్ రూపుదిద్దుకున్నది. కులవృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పట్టణాల్లో మోడ్రన్ దోభీఘాట్ల నిర్మాణానికి శ్రీకా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్లపై గందరగోళం నెలకొంది. ఓవైపు కొత్త మాస్టర్ ప్లాన్స్కు కసరత్తు చేస్తున్న తరుణంలోనే.. మరోవైపు ప్రభుత్వం ఇటీవల నలుదిశలా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏ
సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక సర్వేలో భాగంగా జిల్లాలో నిర్వహించిన హౌస్ హోల్డ్ కార్యక్రమంలో స్టిక్కరింగ్ చేయని ఇళ్లు కూడా సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. సమగ్ర కుటుం�
Bandi Sanjay | ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాల
ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న మోసంపై కరీంనగర్ నగర శివారులోని తీగలగుట్టపల్లి రైతులు కన్నెర్రజేశారు. బస్తాకు 40.600 కిలోలు తూకం వేయాల్సిన నిర్వాహకులు, కిలోన్నర వడ్లు అదనంగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్�
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్తో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేని వారికి ఇక్కట్లు తప్పడం లేదు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో అధికారులు అవగాహన కల్పించక పోవ డం.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మార్పిడి రిజిస�
Karimnagar | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లితున్నది. సబ్బండ వర్ణాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదుకు గడువు ముంచుకొస్తున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం మరో 48 గంటల్లో ఈ సమయం ముగియనున్నది. అయితే ఈ రెండు స్థ�
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించాలన్న ఆలోచనతోనే అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. స్థానిక ఫిల్టర్బెడ్లో 147 కోట్ల వ్యయంతో చేపట�
స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసేందుకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో సంబంధిత కుల సంఘాల ప్రతినిధులు వారి గోడును వెల్లబోసుకు�
కుల గణనలో క్షేత్రస్థాయిలో తప్పు డు సమాచారం నమోదు చేసినా, ఇచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు పోతున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.