Karimnagar | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది.
Karimnagar | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బ�
ఇసుక మాఫియా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇసుక అక్రమంగా తరలించే క్రమంలో అడ్డువచ్చే వ్యక్తులపైకి వాహనాలను ఎక్కించేందుకు సైతం వెనుకాడడం లేదని తెలిసింది. గతంలో ప్రమాదాలెన్నో జరిగాయి. కొన్ని కావాలన్�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 29.99 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఓటరు జాబితా సవరణ చేపట్టి, సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో�
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలుచోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేకులు కోసి సంబురాలు నిర్వహించారు. టీఎన్జీవోల సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో పలువురు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక�
నూతన సంవత్సరానికి జిల్లావాసులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే సంబురాల్లో మునిగితేలారు. విందు వినోదాలతో గడిపారు. అర్ధరాత్రి 12గంటలు కాగానే ‘హ్యాపీ న్యూ ఇయర్' అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 2024కు
లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టు సాగుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అధికారులతో కలిసి పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. ప్రణాళిక ప్రక�
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో సంబురాలు చేసుకోవాలని సూచిస్తూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దా�
నిజానికి చిన్నారులు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి, వారిని క్రమశిక్షణలో పెట్టి వారి భవిష్యత్కు బాటలు వేయాల్సిన గురువులే, ఆదాయ పన్ను మినహాయింపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
కరీం‘నగరం’లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. కొత్త ఏడాది నుంచి గీత దాటితే చాలు వాహనదారుల జేబుకు చిల్లులు పడబోతున్నాయి. స్మార్ట్ సిటీ కింద నగరపాలక సంస్థ 2కోట్లతో 28 చోట్ల అత్యాధునిక కెమెరాలతో
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో కొత్త దరఖాస్తుల సేకరణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అర్జీలను ఏమి చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరిట ముద్రించిన ఫారాల
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తారనే ప్రచారంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు జాబితా తప్పుల తడకగా మారిందని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ఎన్నికల అధ