కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు (NREGA Workers) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపా�
కరీంనగర్ శాతవాహన అర్బన్ అథారిటీకి (SUDA) సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు మాస్టర్ ప్లాన్ను తయారు చేశారు. అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవ�
Karimnagar | కార్పొరేషన్, ఏఫ్రిల్ 04 : కరీంనగర్ శాతవాహన అర్బన్ అథారిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్దమైంది. 2041 అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు మాస్టర్ ప్లాన్ను తయారు చేశారు.
Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని భద్రాద్రిలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ వేడుకల కోసం సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు బంగారు పట్టు చీరను రూపొందించాడు.
Kourutla | కోరుట్ల, ఏప్రిల్ 4: ఆర్టీసీ సంస్థల్లో దశాబ్దాల కాలం సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి వయస్సు పరిమితుల రీత్యా సంస్థ నుంచి ఉద్యోగం విరమణ చేసి జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్�
Veenavanka | వీణవంక, ఏప్రిల్ 4: రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు.
Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 4 : పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కటికెనపల్లి, మేడారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో �
Odela | ఓదెల, ఏప్రిల్4 : పట్టణాలను తలపించే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వాహణను మరిచింది. ప్రకృతి వనాల్లో పెంచిన చెట్లకు కన
Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసిహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయి.
Huzurabad Rtc |హుజురాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా శుక్రవారం హుజురాబాద్ డిపో గేటు ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా చేపట్టారు.
SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 04: సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి లో గౌడ సంఘం గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో కాటమయ్య స్వామి శుక్రవారం తాటి ముంజలతో అభిషేకం, నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుక�
KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగం
SIRICILLA | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 4: బొప్పాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డి నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకుని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం పరామర్శించారు.