Mla Padi koushik Reddy | రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆ�
Aidwa | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేద్కర్, పూలే ఆశయాల సాధన
SULTHANABAD | సుల్తానాబాద్ ఏఎస్ఐగా ఇటీవల బదిలీపై వచ్చిన పరిపాటి కరుణాకర్ ను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమూరి శ్రీధర్ రావు గురువారం ఘనంగా సన్మానించారు.
Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 17: విద్యార్థులుగా చదువుకునే దశ నుంచే ఉత్తమ లక్ష్యంతో కూడిన విద్యాభ్యాసం కొనసాగిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం కష్టమైన పని కాదని గాయత్రీ విద్యాసంస్థల అధినేత, కరెస్పాండెంట�
korutla | కోరుట్ల పట్టణంలోని తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు గురువారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బీఎస్ లత ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, మె
Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ
GODHAVARIKHAN | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 17: ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో ఉన్న ఆరు రోజుల పసికందు తో మహారాష్ట్రకు చెందిన దంపతులు గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార య
మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్త�