కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
గణతంత్ర వేడుకలు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అనంతరం అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడా�
‘వాట్ ఆర్యూ డూయింగ్.. కామన్ సెన్స్ ఉండదా? ఏమిటిది ఒక పద్ధతి లేదు.. పాడు లేదు.. ఎస్పీ (సీపీ) ఎక్కడ?’ అంటూ కరీంనగర్ మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం, ఆ�
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నపుడు ఏసీపీ కూడా అందుబాటులో లేడని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తున్నది. తనకు సన్నిహితంగా ఉండే పది మంది కార్పొరేటర్లతో కలిసి శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున�
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఖర్చు చేయడంలేదని కేంద్ర గృహ నిర్మాణ, విద్యుత్తు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఆరోపించ
కరీంనగర్లో 24 గంటల మంచినీటి సరఫరా చేయాలని తాను కార్పొరేటర్ కలగన్నానని, మంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులకు సంబంధించి భూమిపూజ చేశానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా దానిని పూర్తి చేయడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్�
కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం కరీం‘నగరం’లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ స్కూల్ పార�
కాంగ్రెస్ పాలనలో మహిళా అధికారిణులకు విలువ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులు.. నోటికొచ్చినట్లు మహిళా ఆఫీసర్లను దూషిస్తున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. క�
నిలదీతలు.. అధికారుల దాటవేతలతో గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. పేరుకే సర్వే.. జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు �
రాష్ట్రం ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళంగా సాగాయి. జాబితాల్లో అనర్హుల పేర్లు రావడం.. అర్హులను విస్మరించడంపై పల�
Brahmanandam | టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు
Harish Rao | మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని డీజీపీ గుర్తుపెట్టుకోవాలని హితవుపలిక�
Padi Kaushik Reddy | తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బెయిల్పై బయటకు వచ్చిన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరి వ�