Mallikarjuna Swamy | మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy temple) క్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్త జనులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఆవరణలో పట్నాలు వేసి, బోనాలు పోసి చెల్లింపులు చేశారు.
పారిశ్రామిక ప్రగతికి కేసీఆర్ వేసిన బాటలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో వేసిన బలమైన పునాదులతో నేడు రాష్ర్టానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు.
కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి శుక్రవారం పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన తమ �
మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
Brahmotsavam | స్వయంభూ శ్రీమత్స్యగిరీంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను( Brahmotsavam )విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ సారాబుడ్ల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి కోరారు.
Karimnagar | గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.
Teenmar Mallanna | ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఓసీ సంఘ నాయకులు(OC association leaders )డిమాండ్ చేశారు.
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన ముష్క సదయ్య (45), రేణుక దంపతులు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. డాక్టర్ కావాలన్న బిడ్డ కోర్కెను తీర్చాలని, కొడుకును ప్రయోజకుడిని చేయాలన్న ఆశత
‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక �
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Elections) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3
విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక మహాకవి, తాను రచించిన ‘భక్తి యోగ’ కావ్య సంపుటిని ఒక వ్యక్తికి అంకితం ఇచ్చారంటే, అంకితం పొందిన ఆ వ్యక్తి విశిష్టత ఏమిటో ద్యోతకమవుతుంది.