తెలుగు భాష ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లో ‘శతక ప్రక్రియ’ చెప్పుకోదగినది. ఈ ప్రక్రియలో ఎంతోమంది కవులు ఇప్పటికే ఎన్నోరకాల రచనలు చేశారు. అందుకే, పద్య ప్రక్రియ నిత్య నూతనంగా ఇప్పటికీ వెలుగొందుతూనే ఉన్నది. పద్
కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నది. నామినేషన్ల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభమవుతుంది. కరీంనగర్ కలెక్టరేట్లో నా�
దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి (జగిత్యాలరోడ్)లో విజేత సూపర్ మారెట్ను శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్మార్ట్సిటీ కరీంనగర్లో సూపర్ మార్కెట�
Jr NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్కు యూత్లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓ వైపు సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
పల్లి రైతులు మ రోసారి ఆందోళన బాటపట్టారు. మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం మహబూబ్నగర్లో ధర్నాకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఎంపికైన పైలట్ గ్రామాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక్క రైతు భరోసా మినహా ఏ పథకంలోనూ స్పష్టత లేకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేస�
Ponguleti Srinivas Reddy | కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. మా ఐఏఎస్లను అలాగే అధికారులను, ఉద్యోగులను ఎవరైనా పర�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డ�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�