మూడు, నాలుగు నెలలు కష్టపడి పెంచి పెద్ద చేసిన పొలాలు చేతికందే దశలో ఒక్క వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. రెండు మూడు రోజుల్లో వరి కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులను తుఫాను నిండా ముంచింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ (Saidapur)లో కురిసిన భారీ వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వడ్లు పోశారు. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు భారీ వర్�
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Cell Phone | తన సెల్ఫోన్ పోగొట్టుకున్నానని ఆసరి పర్శరాములు కొన్ని రోజుల క్రితం గన్నేరువరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ �
వైన్స్షాపుల లక్కీ డ్రా ఉత్కంఠభరితంగా సాగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించగా, ఆద్యంతం టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ స�
చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మార్క్ పేడ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, �
చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ మార్క్ పేడ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, �
కరీంనగర్లోని పలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఇప్పుడు ప్యాకేజీల సీజన్ నడుస్తున్నది. ఓ హాస్పిటల్ అయితే జస్ట్ 999కే ఆరు రకాల వైద్య పరీక్షలు చేస్తామని, కన్సల్టేషన్ ఫీజు ఉచితమని ప్రకటించింది. మరో హాస్పిటల్�
‘పోరాడుదాం.. గెలుద్దాం’ ‘బ్రెస్ట్ క్యాన్సర్ను నిర్మూలిద్దాం’ అంటూ ప్రతిమ వైద్య కళాశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది నినదించారు. ప్రతిమ హాస్పిటల్, ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో డిపార్ట్మెంట్ జనరల్ సర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఏ డివిజన్ మ్యాచ్లకు కరీంనగర్ తొలిసారి వేదికైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని అల్గునూరులో కొత్తగా నిర్మించిన వెలిచాల జగపతిరావు స్మారక క్రికెట్ మైదానం హ�
10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారి�
చిగురుమామిడి మండలంలోని చిన్న ములకనూరు గ్రామానికి చెందిన బుర్ర ప్రవీణ్ కుమార్ ఈనెల 31 నుండి నవంబర్ 2 వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరుగనున్నాయి.