కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకు�
హైదరాబాద్ క్రికెట్ సహకారంతో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బాలబాలికలకు క్రికెట్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అ
కరీంనగర్ డంప్యార్డులో బయో మైనింగ్ పనుల కోసం ఇటీవల ఆంధ్రాకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు దక్కించుకున్నది. అయితే, ఈ సంస్థ పనితీరు బాగాలేదని ఆంధ్రప్రదేశ్లో ఆ సంస్థను అక్కడి మున్సిపల్శాఖ టర్మినేషన్ చే�
కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో కరీంనగర్-మంచిర్యాల రహదారిపై నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు ‘ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు’ అన్న చందంగా సాగుతున్నాయి.
ఈ నెల 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందా?, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందన
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ చేపట్టిన నగర బంద్పై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్ట్ చేశారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బర్త్డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా కేక్లు కట్ చేశారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీం�
Deshapati Srinivas | రాష్ట్రంలో శాసనసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ పుట్టుక గురించి మాట్లాడతారా? ఇంత కుసంస్కారమా అని బండి సంజయ్ తీరుపై దేశపతి శ్
KP Vivekananda | బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కరీంనగర్ దాడి వెన�
Palla Rajeshwar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో బిహార్, యూపీ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణ శాంతిభద్రతలు మారా�