ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలకు గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయకపోవడంతో పాటు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పాడైన రోడ్లపై ప్రజలు అవస్తలు పడుతున్నారు. దాంతో స్థా�
తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మర్యాదప�
FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
నాట్లు వేసి యూరియా కోసం ఎదురు చేస్తున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ఎక్కడ చూసినా అరిగోస పడాల్సి వస్తున్నది. మంగళవారం కూడా అన్నదాతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిగాపులు గ�
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా పలు మండలాల్లోని గోదాములు, సహకార సంఘాల వద్ద నిరసన తెలపడంతో పాటు రోడ్డుపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది.
BRS Party | వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్�
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైరును (Copper Wire) అపహరిస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు వారి నుంచి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా�
రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రలోకి జారే వరకు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం, తమకు మాత్రం గౌరవ వేతనం సక్రమంగా అందజేయటం లేదని, నెలల తరబడి తమకు వేతనాలు రాక కుటుంబాలు పస్తులుండే స్థితిక�
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్�
సైదాపూర్, కరీంనగర్: మండలంలోని ఆకు నూర్ లోని సైదాపూర్ ఫార్మర్స్ ప్రోడసర్స్ కంపనీ లిమిటెడ్ కు 230 బస్తాల యూరియా వచ్చింది. సోమవారం ఉదయం పలు గ్రామాల నుండి రైతులు చేరుకుని లైన్ కట్టారు. సిబ్బంది రైతుకు 2 బస్తాల చొ
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. మన గలం, మన బలం ప్యానెల్ లో నుండి కార్యవర్గ సభ్యునిగా పోటీ �