కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిస
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతం బట్టబయలైంది. విచారణలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని నిక్కచ్చిగా వ్యవహరించి, లెక్క తేల్చడంతో కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు బేఖాతర
మన కరీంనగర్లో ఆటో షో రేపటి నుంచే మొదలు కాబోతున్నది. అంబేద్కర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో, శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ముగియనున్నది. సం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత మార్చడం దుర్మార్గమని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కార్యాల
రుద్రంగి మండలం మానాల, గిరిజన తండా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి డిమాండ్ చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ - మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి.
సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులదంరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంపై ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద మనసుతో కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క�
చిన్ననాడే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. తల్లి చిన్నా.. చితకా పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నది. అంతా బాగుంది అనుకునే క్రమంలో కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రమైంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు.
దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మతతత్వ పార్టీలను తరిమికొట్టాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాత చిగురుమామిడి మండల కేంద్రంను చేరుకోగా, చ�
చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతిపల్లెను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరా�