యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్లో విద్యుత్ ఉద్యోగుల నిరసన మంగళవారం కొనసాగింది.
హోటల్ వద్ద, కల్లుతాగే మండువా, కూడళ్లలో డబ్బుల అవసరమున్న వారిని మధ్యవర్తితో గుర్తించి డబ్బులిచ్చి మూడు నెలల్లో దాదాపు రెట్టింపు వసూలుకు బాధితులను టార్చర్ చేస్తున్న ఘటన వెంకటాపూర్లో ఆలస్యంగా వెలుగు చ
పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన �
కాంగ్రెస్ సర్కారు పాపం.. మెట్ట రైతులకు శాపంలా మారుతున్నది. ఎల్నినోతో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని కొన్ని నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో నీటికి గోసపడే ముప్పు వచ్�
ఎల్నినో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌ�
పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ప్రదానం చేసిన ఈ డాక్టరేట్ను ఆదివారం �
మ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అమరులైన నాయకుల సేవలు మరువ లేనివని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం మొదటి వర్ధంతిన
చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్�
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.