కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
ఎప్సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్' విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపినట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఆదివారం ఏర్పాటుచేసిన విద్యార్థుల అభి
ఎప్సెట్ - 2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అఖండ విజయం సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణం�
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు.
వృద్ధ తల్లి దండ్రుల పోషణ విస్మరించి, వేధింపులకు గురిచేస్తే వారి కుమారులు, కోడళ్లు, కూతుర్లు, వారసులకు జైలు శిక్ష తప్పదని, తల్లి దండ్రుల నుంచి కొడుకులు, కూతుర్లు పొందిన ఆస్తులను తిరిగి వారి తల్లి దండ్రుల ప�
Bandi Sanjay కాంగ్రెస్ సర్కార్ బండి సంజయ్ కొడుకు మీద చర్యలకు ఉపక్రమిస్తూ.. బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్లోని బండి సంజయ్ నివాసంలో తనిఖ�
అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వాటిపై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు.
రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తున్నది. దొంగలు నగల షాపు లూటీకి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎటువంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్త పడినా.. చివరి నిమిషంలో చ
ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించు కోవడానికి రైతులు పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం�
Karimnagar | కేంద్ర హోం శాఖ సహాయ మత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్( Bandi Bhagirath) కనబడటంలేదని కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలసిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.