Madam | ‘మనదే ఇదంతా! నేనెంత చెప్తే అంత! బదిలీ కావాల్నా, పోస్టింగా? ఏం కావాలన్నా మై హూనా! అన్నీ నేను చూసుకుంటా.. దగ్గరుండి పని పూర్తి చేయిస్తా..’ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడీ లేడీ సాగిస్తున్న వ్యవహారమి
కరీంనగర్ రూరల్(Karimnagar) మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు(Tiger roaming) అధికారులు గుర్తించారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు.
Election Commission : గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్కార్ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్దం చేయనుంది.
పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్�
సకల హంగులతో పూర్తయిన ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రం) భవనం ప్రారంభంపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల దవాఖాన కోసం భ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.
గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేక
ఉప సర్పంచ్ ల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షురాలిగా తలారి స్వప్న-సాగర్ (అందుగులపల్లి) రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఫోరం కమిటీనీ ఏకగ్రీవంగ�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఆదివారం , లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం భగవద్గీత నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి గీత భక్త సమాజం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రబీ సీజన్ పంటల కోసం రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి.