బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. �
కరీంనగర్ను చెత్త రహిత నగరంగా మార్చాలని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్ బిన్స్ స్థానాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. అం�
భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబా�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి 14 వ ర�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వ�
ములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ల ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివుడు, శివపార్వతుల చిత్రాలును స్థ�
Heart Attack | రోడ్డు విస్తరణలో తన ఇల్లు పోతున్నదని ఓ మహిళ తీవ్ర ఆందోళన చెందింది. నోటీసులు వచ్చినప్పటి నుంచి అదే మనోవేదనతో తల్లడిల్లింది. చివరకు గురువారం గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13వ రోజైన గురువారం తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల నిరసన కొనసాగింది.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని నోటీసులు అందజేయడంతో ఆందోళనకు గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.