సెస్ కార్మికుల సమస్యలు పరిష్కరించనట్లైతే సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. సెస్ సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సమస�
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం మాజీ మంత్ర
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి డీసీప
వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల పైగా నిధులు సేకరించి గుడి నిర్మాణం చేపట్టగా గ్రామస్తులందరూ కలిస
మీ ఆధ్యాత్మికత తోనే ప్రపంచలో శాంతి మానసిక ప్రశాంతత వస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శ్రీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు సత్యసాయి మందిరం నిర్వహించారు.
సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. భుజం గాయంతో బాధపడుతూ ఆగయ్య ఇటీవల సర్జరీ చేయించుకున్నారు.
ధర్మపురి లో ప్రతీ శనవారం వారసంత జరుగుతుంది. అయితే గతంలో చింతామణి చెరువు కట్టపై, దేవాలయానికి, గోదావరికి వెల్లే రోడ్లపై మరియు ఖాళీ స్థలంలో వారసంత జరిగేది. ఇలా వారసంత నిర్వహించడం ఇటు రైతులకు, అటు వ్యాపారులతో
ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులన�
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ, ఈఈఈ విభాగాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలతో ఫ్రెషర్స్ హంగామా సృష్టించా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని క�
మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్�
చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప�