చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ (ఆదర్శ) మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ ప్రాజెక్టును డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూపొందిం
చేపల వేటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు అనే వ్యక్తి ఆ�
తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా
రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియాకు ఎక�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా జోరు వాన పడింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కుండపోత పోసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వరద ఉధృతితో పలు గ్రామాల మధ్య రా�
కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మన పల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, తదితర గ్రామాల్లో చిన్నారు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో గత 16 గంటలుగా జిల్లాను ముసురువాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా పడుతున్న ముసురుతో జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ ముసురు శన�
మరో 3 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే (Rain Update) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యా
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వే�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షా�
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �