సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని �
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి టీకాల్లో భాగంగా 92,500 పశువులకు గాను 14.468 పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి అన్నారు.
Karimnagar | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
కరీంనగర్ నగర ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. స్థానిక 52వ డివిజన్లో పారిశుద్ధ పనులను సోమవారం పరిశీలించి ప్రజా పాలన పట్టణ ప్రగతి కార
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు.
సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దా
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మ�
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పుర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన శనివారం గంగ పుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆసక్తి గల వారికి ఆదివారం అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాడిశెట్టి నాగార్జున, శీలం అనీల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు.
ధర్మారం మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నాయీ బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్లో శనివారం పలువురు నాయీ బ్రాహ్మణులు చేరారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు కాగా సభ్యుల సహకారంతో సేవా కార్య�