అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మెన్ ఏలేటి నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని నాయకపు గూడెం, ధర్మనాయక్ తండా, అర్పల్లి గ్రామాల్లో సారంగాపూర్ సహకారం సంఘం ఆధ్వర్య
తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల అవార్డు బహుమతుల ప్రధాన ఉత్సవం నిర్వహించారు. కాగా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెంది
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహా దీక్షలు సోమవారంతో మూడో రోజుకు చేర
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఆరు గ్యారెంటీల లాంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు కురిచేస్తుందని మాజీ సర్పంచులు, బీఆర్�
బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీ�
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేసరికి ఫెన్సింగ్ వేసి ఉంది. పాఠశాలకు వెళ్లే దారి రాత
ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మెడలోని పుస్తెలతాడు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన వేమజ�
శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 7న నిర్వహించే కార్యక్రమానికి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వడివడిగా జరుగుతున్నాయి. వర్సిటీ చాన్స్లర్,
బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే�
తుఫాన్ ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న వరి పంటలను మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శనివారం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. చిగురుమామిడి మండలంలోని రామంచ, ఇందుర్తి బొమ్మనపల్లి, రేకొండ, నవాబుపేట్, ముదిమాణిక్యం �
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్