ప్రతీ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని, అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జే శ్రీనివాసరావు అన్నారు.
ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించ�
పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలకు మూడు విడుతలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని రాంపల్లిలో సర్పంచ్ తో సహా 8 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
మూడో విడతలో నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నకల నేపథ్యంలో పోలింగ్ కు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ నరేశ్ తెలిపారు. మండలంలోని 25ఆర్వో, 224 పీఓలకు సంబందించి ఎన్నికల సిబ్బంది
ఆ బాలుడి బర్త్ డే రోజే డెత్ డే గా మారడం ఆ బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పుట్టినరోజు జరుపుకోవాలని తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడం వారికి పుట్టెడు దుఃఖా
ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి
ఈ నెల 11 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డిసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ( టెక్స్ టైల్ పార్క్) లో సోమవారం ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గడ్డం చందన కు చెందిన రెండు ఆటోలను ఎన్నికల అధికార�
ఆకస్మిక మరణం పొందిన చింతల్టానా సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గెలుపు కోసం ఆయన తరఫున ప్యానెల్ వార్డుమెంబర్ అభ్యర్థులు గెలుపుతో పాటు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తీరు అభినందనీయ
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్న
బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చ�
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హ