తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పూలు పేర్చి బతుకమ్మ ఆడి పాడారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
వీణవంక మండలంలోని ఎంపీ, యూపీఎస్ హిమ్మత్ నగర్ పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అలరించాయి. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారిని శోభారాణి, జెడ్పిహెచ్ఎస్ ఘన్ముక్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో నాణ్యమైన విద్యకు దూరం కావద్దని ట్రస్మ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్�
అయితే జాగ్రత్త! కరీంనగరాన్ని డంపర్ బిన్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు బల్దియా సంకల్పించింది. చెత్త పాయింట్లు, బిన్లలో చెత్త వేస్తే ఇక నుంచి జరిమానా విధించాలని నిర్ణయించుకున్నది. మొదటి సారి రూ.1000, రెండోసారి
సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు.
రోడ్ల మరమ్మతు విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ కుటుంబం బురద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. నగరంలోని 9వ డివిజన్లో అలకపురికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులకు ఇంటి పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రోడ్ల సదుపాయాలు కల్పించే విషయంలో చూపించటం లేదంటూ అల్కాపురికి చెందిన దుంపేటి రాము కుటుంబ సభ్యులు బుధవారం వినూత్న రీత
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతగా ఉండాలన్నదే తమ లక్ష్యమని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, లయన్ ఎరబాటి వెంకటెశ్వర్ రావు అన్నారు.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే
Dava Vasantha | యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వ డం మాని, యూరియా బస్తాలు ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమో, రాజకీయం చేసేందుకో, పోలీసులను ఇబ్బంది ప